జాతీయం
హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన.
ఢిల్లీ : హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించింది. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు.
ఛత్తీస్ గఢ్ లో మందుపాతరలను పేల్చిన మావోలు…
ఛత్తీస్ గఢ్ : రాష్ట్రంలోని మద్వాడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలను పేల్చింది. ఈ ప్రమాదం నుండి సైనికులు తృటిలో తప్పించుకున్నారు.
లోక్ సభ 2గంటల వరకు వాయిదా..
ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతో వాయిదా పడుతోంది.
లోక్ సభ వాయిదా..
ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా పడింది.
టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన…
ఢిల్లీ : పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. హైకోర్టు విభజన చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు