జాతీయం

జిందాల్, మధుకోడాకు కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ:బొగ్గు కుంభకోణం కేసు విచారణకు హాజరుకావాలని ప్రత్యేకకోర్టు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, బొగ్గు శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఆ …

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

పదమూడేళ్లుగా సాగిన హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో సల్మాన్‌ ఖాన్ ను దోషిగా నిర్థారిస్తూ, ఐదేళ్ల జైలు శిక్షతో పాటు …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ మార్కెట్ ను ప్రభావితం చేసింది. 400 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ …

ఆర్టీఐ పారదర్శకత కోల్పోయింది

సమాచార హక్కు చట్టం పారదర్శకతను కోల్పోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి …

హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన.

ఢిల్లీ : హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించింది. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు.

ఛత్తీస్ గఢ్ లో మందుపాతరలను పేల్చిన మావోలు…

ఛత్తీస్ గఢ్ : రాష్ట్రంలోని మద్వాడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలను పేల్చింది. ఈ ప్రమాదం నుండి సైనికులు తృటిలో తప్పించుకున్నారు.

లోక్ సభ 2గంటల వరకు వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతో వాయిదా పడుతోంది.

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా పడింది.

జంతర్ మంతర్ వద్ద వ్య.కా.స సంఘాల ధర్నా..

ఢిల్లీ : భూ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. అఖిల భారత కిసాన్ సభ, యువ క్రాంతితో …

టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన…

ఢిల్లీ : పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. హైకోర్టు విభజన చేయాలని డిమాండ్ చేశారు.