జాతీయం

గంగానదిలో కొట్టుకుపోయిన మంత్రి కుమార్తె

లక్నో, మే 10: ఉత్తరప్రదేశ్‌ మంత్రి షాహిద్‌ మంజూర్‌ కుమార్తె అబిదా హసన్‌ గంగానదిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆదివారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ వద్ద చోటు చేసుకుంది. …

నన్ పై గ్యాంగ్ రేప్: ప్రధాన నిందితుడి అరెస్ట్

కోల్కత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా నన్పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మిలాన్ సర్కార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. సెల్దా …

సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట..

ముంబాయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్ట్ విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను బాంబే హైకోర్ట్ సస్పెండ్‌ చేసింది. ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పును …

కేంద్రమంత్రి పారికర్ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: కేంద్రరక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ ఎంపీలు, సీఎస్ ల భేటీ ముగిసింది.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల:తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.పిట్ట గోడను ఢీకొని జీపు బోల్తా పడటంతో నలుగురు భక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న జీపు …

కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్‌లోని మిలిటరీ కంటోన్మెంట్ తరలింపు తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

సల్మాన్ ఖాన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం ఆయనకు ముంబైలోని సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్షపై ముంబై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు …

ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకే ఉంది,పార్టీలకు కాదు:వెంకయ్య

ఢిల్లీ:ఏపీకి ప్రత్యేక హోదాను రాజకీయం చేయడం సరికాదని కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కీలకమైన అంశమని, ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకు ఉంది …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు కూడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ

చండీగడ్: ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చి ఓ మహిళ రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటి వరకు ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఈమె ఒక్కరే. పంజాబ్ …