జాతీయం
కేంద్రమంత్రి పారికర్ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
ఢిల్లీ: కేంద్రరక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ ఎంపీలు, సీఎస్ ల భేటీ ముగిసింది.
కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్ తరలింపు తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: నేడు కూడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు