జాతీయం

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 

భూపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు బోల్తా పడింది. డీజిల్ లీకై బస్సు దగ్ధం అయింది. ఈ ఘటనలో 35 …

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 

బెంగళూరు : ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. …

నేటి మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబై: నేటి ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి ట్రేడ్ అవుతున్నాయి

పోలీసు స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్ ఆత్మహత్య…

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిఎస్ ఆవరణంలోని చెట్టుకు ఉరివేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా …

ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు..

ఢిల్లీ :ముంబాయి వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు రాజస్థాన్ – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మోహాలిలోని …

అమెరికాలో నారా లోకేష్ పర్యటన..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నేటి నుండి అమెరికాలో పర్యటించబోతున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్

లక్నో: కదులుతున్న కారులో 22ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అజ్రదా గ్రామ సమీపంలో జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. బిజ్నోర్‌ …

పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న లారీ..12 మంది మృతి..

పశ్చిమ బెంగాల్ : పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు.

ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : పంజాబ్ – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ నేడు జరగనుంది. ఢిల్లీ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ …

పెళ్లి ఇంట చావు బాజా..

ఛత్తీస్‌గఢ్‌ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూతన జిల్లా బల్లోడ్‌లోని అరందస్క గ్రామం వద్ద ఓ పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో …