జాతీయం

ఒబామాతో కలిసి మోదీ ‘మన్ కీ బాత్’

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి రిపబ్లిక్ డే మరుసటి రోజు ‘మన్ కీ బాత్” కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం …

మరో ఉగ్రదాడికి పన్నాగం

న్యూఢిల్లీ: మరోసారి భారత్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఐబీ(నిఘా సంస్థ) హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 28వ తేదీకి ముందే ఉగ్రవాదులు భారీ …

రైల్లో మహిళా ఎడిటర్కు వేధింపులు..

వరంగల్ : కేరళ ఎక్స్ప్రెస్లో ఓ పత్రిక మహిళ ఎడిటర్ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా  ఆకతాయిలు రెచ్చిపోవటంతో  ఈ విషయాన్ని సెల్ఫోన్ ద్వారా  పోలీసులుకు …

బీజేపీలోకి సౌరభ్ గంగూలీ?

న్యూఢిల్లీ: మాజీ టీమిండియా కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.  దీనిలో భాగంగానే గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన గంగూలీ వారితో చర్చిస్తున్నట్లు …

‘నాపై కుట్ర చేస్తున్నారు’

న్యూఢిల్లీ: టెలిఫోన్ ఎక్సెంజే కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి,  డీఎంకే నేత దయానిధి మారన్ మండిపడ్డారు.  తమ పార్టీని ఇరుకున పెట్టే క్రమంలోనే సీబీఐ …

మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ?

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల స్కాం కేసుకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీబీఐ ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు చెప్తున్నాయి. హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి …

గౌతంపురి ఏరియాలో కూలిన మూడంతస్థుల భవనం

ఢిల్లీ: ఓ మూడంతస్థుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కూలిన ఘటన ఢిల్లీ నగరంలోని గౌతంపురి ఏరియాలో బుధవారం ఉదయం వెలుగుచూసింది.  ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు …

నేటి నుంచి జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్

జైపూర్: భారీ హంగామాతో, జాతీయ అంతర్జాతీయస్థాయి రచయితలతో, సంగీతకారులతో 8వ జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్ బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభం కానుంది.  ఏడేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న …

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. …

బీజేపీలో సంక్షోభం లేదు: రాజ్నాథ్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవటంలో ఎలాంటి సంక్షోభం లేదని కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న తమ పార్టీకి …