జాతీయం

కొనసాగుతున్న రాజీనామాల పరంపర

ముంబై : సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ సినిమా సర్టిఫికేషన్ క్లియరెన్స్ నేపథ్యంలో సెన్సార్ బోర్డులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో బోర్డు …

ఒబామాకి ఇంత రక్షణ అవసరమా?

న్యూఢిల్లీ : అయినవారికి ఆకులు…కానివారికి కంచాలు అన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. అసలు విషయానికి వస్తే  అమెరికా అధ్యక్షుడు బరాక్ …

మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి చెందారు. పూర్తి వివరాలు: కశ్మీర్లోని రెడ్వాని ప్రాంతంలో హోంషాలిబాఘ్  ఎమ్మెల్యే …

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్లో దొంగ నోట్ల ముఠాగుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు …

సునంద కేసు విచారణపై అనుమానాలు

న్యూఢిల్లీ : తన భార్య సునందా పుష్కర్ మృతిపై విచారణ జరిగిన తీరుమీద తనకు చాలా అనుమానాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ …

ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట

న్యూడిల్లీ: ఇందుటెక్ కేసులో  ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందూటెక్ …

మమతా బెనర్జీ మాట నిలుపుకోవాలి: జైట్లీ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని మమతా …

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి

న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మోదీ …

సునందను చంపిన విషం.. పొలోనియం!

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు ‘పొలోనియం’. ఈ విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన …

ట్రైనీ ఐపీఎస్ మృతిపై సీబీఐ విచారణ

హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై కేంద్ర ప్రభుత్వం …