జాతీయం

తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు : బైరెడ్డి

న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి …

ఏ నిబంధనలకింద బొగ్గు గనులు కేటాయించారు? :కేంద్రానికి సుప్రీం ప్రశ్న

ఢిల్లీ : కేంద్రం ఏ నిబంధనల కింద బొగ్గు గనులు కేటాయించిందో తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం బొగ్గు గనులను కేటాయించే పని …

జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆందోళన

ఢిల్లీ : భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి షిండే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భాజపా నేత సుష్మా స్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. …

షిండేతో పెద్దిరెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రజలు ఎవరితోనూ కలవరని షిండేకు స్పష్టం చేసినట్లు …

హెడ్లీకి శిక్ష ప్రకటన నేడు

షికాగో : ముంబయి 2008 ఉగ్రవాద దాడులకు సండంధించిన ఒక కేసులో పాకిస్థానీ అమెరికన్‌ ఉగ్రవాది డేవిడ్‌ హెడ్లీ (52)కి అమెరికాలోని షికాగో కోర్టు గురువారం శిక్ష …

రాహుల్‌గాంధీని కలవనున్న సీమాంధ్ర నేతలు

ఢీల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు రాహుల్‌గాంధీని కోరనున్నారు. మరో వైపు తెలంగాణ అంశంపై ఆజాద్‌, …

యువరక్తం నింపుతా.. జవసత్వాలు తెస్తా : రాహుల్‌

ఉపాధ్యక్షుడి బాధ్యతలు స్వీకరణ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారంనాడు ఆయన ఏఐసిసి …

విడిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు

కలహాల కాపురం ఇక సాగదు : కేకే కేవీపీ దొంగ చరిత్ర బయటపెడతా : మధుయాష్కీ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని …

బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన …

సోనియాతో ముగిసిన కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం

ఢిల్లీ : బుధవారం సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాందీతో కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. హోంమంత్రి షిండే, వయాలర్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌లు ఈ సమావేశానికి …