జాతీయం

తెలంగాణపై ప్రకటన షిండేనే చేస్తారు : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై  నెలరోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌ గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే తెలంగాణపై …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.

ఢిల్లీ బాటపట్టిన కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : జైపూర్‌ మేధోమథనం ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఈ నెల 28లోపు తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో నేతలంతా …

భారత్‌పై ఎవరి ప్రభావం లేదు : ఖుర్షీద్‌

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాల అతిక్రమణపై భారత్‌ చేసిన ప్రతిస్పందనపై ఎవరి ప్రభావం లేదని భారత విదేశాంగమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ స్పష్టంచేశారు. ఒక …

ముంబయిలో 45 కి.మీ భారీ మానవహారం

ముంబయి : సంత్‌నిరంకారి మండల్‌ ఆధ్వర్యంలో ముంబయిలో 45 కిలో మీటర్ల భారీ మానవహారం చేపట్టారు. ట్రిడెంట్‌ హోటల్‌ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన   ఈ కార్యక్రమంలో …

ముంబయిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ముంబయి : నాలుగేళ్ల చిన్నారు పాఠశాల బస్సులో అత్యాచారానికి గురైన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం చిన్నారి పాఠశాల బస్సులో ఇంటికి వస్తుండగా ఈ ఘటన …

వైద్య విద్యార్థిని పై కీచక ఘటన అనంతరం

ఢిల్లీలో 45 అత్యాచారాలు, 75 లైంగిక వేధింపుల కేసులు న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నా దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. …

జైపూర్‌ సదస్సులో వీహెచ్‌ జై తెలంగాణ

జైపూర్‌ : జైపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌లో రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సంద …

మిత్రుల్ని ఒప్పించాలి ప్రజల్ని మెప్పించాలి

2014లో అధికారమే లక్ష్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మనం సిగ్గుపడాలి భూమీ, నీరు పోరాటాలను తక్కువ చేసిచూడొద్దు : ‘చింతన్‌’లో సోనియా జైపూర్‌, జనవరి 18 (జనంసాక్షి) …

కటక్‌లో పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు

న్యూఢిల్లీ : మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లను పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కటక్‌లో ఆడనుంది. ముంబయిలోజరాగాల్సిన గ్రూపు-బి మ్యాచ్‌లను భువనేశ్వర్‌, కటక్‌లలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత్‌-పాక్‌ల …