జాతీయం

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అగ్ని-5 క్షిపణి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవాలు దేశ రాజరాజధానిలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివధ దళాల నుంచి గౌరవ వందనం …

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. …

అమర జవాన్లకు ప్రధాని ఘన నివాళి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్లకు ఘనంగా అర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పగుచ్చం …

దేశవ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 64 గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోటలో నిర్వహించే వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో …

దేశపాలన నవోన్ముఖం

ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైనది : రాష్ట్రపతి న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) : దేశ పాలన నవోన్ముఖమని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గణతంత్ర దినోత్సవం …

అవినీతిపరులకు పదవులు, టికెట్లు ఇవ్వం

భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ : అవినీతికి దూరంగా నేతలు ఉండాలని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌ సింగ్‌ సూచించారు. పార్టీలో పదవులు, ఎన్నికల టికెట్లు …

హెడ్లీ సహా నిందుతలందరికీ ఉరిశిక్ష విధించాలి : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : ముంబయి దాడుల కేసులో డేవిడ్‌ హెడ్లీ సహా నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలన్నదే తమ అభిమతమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. షికాగో న్యాయస్థానం ఉగ్రవాది హెడ్లీకి …

ముంబయిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

ముంబయి : దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ 5 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే …