జాతీయం

ఈ రెండేళ్లు పార్టీకి కీలక సమయం : అద్వానీ

న్యూఢిల్లీ : 2013 – 14 లో ఎప్పుడైనా లోక్‌ సభకు ఎన్నికలు రావచ్చుని భాజపా సీనియర్‌ నేత అద్వానీ అన్నారు. ఈ రెండేళ్లు పార్టీకి అంత్యంత …

గడ్కరీకి ఆదాయపన్ను శాఖ గండం

ముంబయి : భారతీయ జనతాపార్టీకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న తరుణంలో నితిన్‌ గడ్కరీకి ఆదాయపు పన్ను శాఖ గండం దాపురించింది. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడిగా …

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం : శ్రీధర్‌బాబు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఉదయం హోంమంత్రి షిండేతో భేటీ ఆయిన అనంతరం …

ఢీల్లీ కోర్టు ముందు చౌతాలా మద్దతుదారుల ఆందోళన

న్యూఢిల్లీ : ఉపాధ్యాయ అక్రమ నియామకాల కేసులో నేడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఢీల్లీ కోర్టు శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆయన …

ప్రధాని, ఆజాద్‌, వయలార్‌తో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు

న్యూఢిల్లీ: ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీ చేరడంతో రాష్ట్రరాజకీయాలు దేశరాజధానిలో వేడెక్కాయి. నిన్న పలువరు కాంగ్రెస్‌ నేతలను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈరోజు కూడా ముఖ్య …

షింగేతో భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ ఉదయం 11 గంటలకు హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలవనున్నారు. నిన్న …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో చుక్కెదురు

ఇప్పుడెందుకొచ్చారు : వాయిలార్‌  నేను ఏపీ ఇన్‌చార్జిని కాదు : దిగ్విజయ్‌సింగ్‌ మీరు చెప్పింది విన్నాను  వెళ్లండి : షిండే న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : …

జైపాల్‌రెడ్డితో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హస్తినలో అందుబాటులో ఉన్న టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ …

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాం : గాదె

న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ పెద్దలను కోరినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర …