జాతీయం

సోనియాతో కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ కీలక నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈసమావేశంలో చిదంబరం, ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌, ఆంటోనీ, షిండే, …

వంటగ్యాస్‌ కనెక్షన్ల పోర్టుబులిటీ ప్రారంభం

ఢిల్లీ : వంటగ్యాస్‌ కనెక్షన్లకు పోర్టబులిటీని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. తమకు ఇష్టమైన డీలర్లను వినియోగదారులే ఎంచుకునే అవకాశం ఈ పోర్టబులిటీ సదుపాయంతో కలుగుతుంది.

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ : మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర శాసన సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఫిబ్రవరి 14న త్రిపుర, 23న మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28న …

స్వల్పంగా తగ్గిన ఇన్ఫోసిన్‌ నికర లాభం

ముంబయి : భారత. ఐటీ  దగ్గజం ఇన్ఫోసిన్‌ అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిన్‌ నికరలాభం స్వల్పంగా తగ్గింది. సంస్థ రూ. …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.

రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తీ : షిండే

ఢిల్లీ : ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తే చర్యలు చేపడుతున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి పై …

గడువులోపు తెలంగాణ : హోంమంత్రి షిండే

న్యూఢిల్లీ : ఇచ్చిన గడువులోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. ఇవాళ ఆయన శాఖకు సంబంధించిన నెలవారి సమీక్షలో భాగంగా ఏర్పాటు …

ముగిసిన మంత్రివర్గ సమావేశం ఇందికా అవాన్‌ యోజన యూనిట్‌ వ్యయం పెంపు

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్థిక మంత్రి చిదంబరం విలేకరులకు వివరించారు. ఇందిరా ఆవాన్‌ యోజనలో …

క్యాట్‌ – 2012 ఫలితాల్లో ఇంజినీర్లదే పై చేయి

ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో ప్రవేశానకి నిర్వహించే క్యాట్‌ పరీక్ష ఫలితాల్లో ఈసారీ ఇంజినీర్లే ప్రతిభ చాటారు. నిన్న విడుదలైన ఈ ఫలితాల్లో మొదటి పదిర్యాంకులు పొందిన అభ్యర్థులకు …

కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులకు మాల్యా లేఖ

ముంబయి: మూతబడి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్‌ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.