జాతీయం
వంటగ్యాస్ కనెక్షన్ల పోర్టుబులిటీ ప్రారంభం
ఢిల్లీ : వంటగ్యాస్ కనెక్షన్లకు పోర్టబులిటీని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. తమకు ఇష్టమైన డీలర్లను వినియోగదారులే ఎంచుకునే అవకాశం ఈ పోర్టబులిటీ సదుపాయంతో కలుగుతుంది.
లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
కింగ్ఫిషర్ ఉద్యోగులకు మాల్యా లేఖ
ముంబయి: మూతబడి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు
- మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- మరిన్ని వార్తలు