వార్తలు

ప్రధానితో సమావేశమైన పవార్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఎన్‌సీపీ కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఎన్‌సీపీతరుపున ఆ పార్టీ అగ్రనేత శరద్‌పవార్‌, …

ఆటోను ఢీ కొన్న లారీ…ముగ్గురు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుట్టూర్‌ జంక్షన్‌ వద్ద ఆటోను లారీ ఢీ కొనడంతో సంఘటనస్థలంలోనే ముగ్గురు మృతి …

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా:మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌:కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని మంత్రి పార్థసారాది అన్నారు. కేపీఆర్‌ టెలి ప్రోడక్ట్స్‌ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ …

అన్న దీక్షకు మద్దతుగా హైదరాబాద్‌లో దీక్షలు

హైదరాబాద్‌: అవినీతి మంత్రులు, ఎంపీలపై చర్య తీసుకోవాలంటూ అన్నా బృందం ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సంస్థ హైదరాబాద్‌ శాఖ ఇందిరాపార్కు …

ఆనంద బుద్ధ వీహార ట్రస్టుపై విచారణకు ఆదేశం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార ట్రస్ట్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను దీనిపై విచారణ జరిపి నివేదికను రెండు …

బీవీ మోహన్‌రిడిని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్‌: మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన నగరంలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ  …

ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం విఫలం: కడియం

హైదరాబాద్‌: ప్రాజెక్టుల పూర్తి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంకంటే ఆ ప్రాజెక్టును …

సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల

కరీంనగర్‌:  సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ …

మద్దికెరలో లారీ బోల్తా

కర్నూలు:  మద్దికెరలో మిని లారీలో గుంతపల్లీకి పెళ్ళీకి వెల్తుండగా టైరుపేలి  బోల్తా పడింది. 50మంది గాయా పడ్డారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్ష

హైదరాబాద్‌: కేపీఆర్‌ టెలి ప్రోడక్ట్స్‌ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విదించింది. మంత్రి ఫెరా …

తాజావార్తలు