వార్తలు

విజయరాఘవ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సీబీఐ వచ్చే నెల 3కు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు విజయ రాఘవ బెయిల్‌ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ఈ రోజు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల …

సబితా ఇంద్రారెడ్డిని కలిసిన విజయశాంతి

హైదరాబాద్‌ : తెలంగాణవాదులతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎంపీ విజయశాంతి ఆరోపించారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పోలీసులు తెలంగాణవాదులతో వ్యవహరించిన తీరుపై అమె హోంమంత్రి సబితా …

నివేదిక సమర్పించిన మంత్రుల కమిటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై విశ్లేషణ, భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం ఏర్పాటైన మంత్రుల కమిటీ ప్రాథమిక నివేదికను నేడు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులకు సమర్పించింది. ప్రధానంగా పార్టీ …

చలో సచివాలయం ఉద్రిక్తం

హైదరాబాద్‌ : విద్యుత్తు సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాల చలో సచివాలయం ఉద్రిక్తంగా మారింది. సచివాలయం వైపు రాకుండా సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షా కార్యకర్తలను పోలిసులు …

విద్యుత్‌ సౌధ వద్ద లోక్‌సత్తా ఆందోళన

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ ఛార్జీలకు  నిరసనగా లోక్‌సత్తా సోమాజిగూడలోని విద్యుత్‌ సౌధ ఎదుట ఆందోళనతో ఖైరతాబాద్‌ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర …

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతా: ప్రణబ్‌

న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, …

దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ : భారత్‌ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హల్లో ఉదయం 11.30గంటలకు సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కాపాడియా అయనతో …

అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 …

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంది. మారణాయుదాలతో నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు హల్‌చల్‌ సృష్టంచారు. ఓటీదుకాణం యజమాని పై …

నేడు ఒంగోలులో అఖిలపక్ష నేతల సమావేశం

ఒంగోలు: వాన్‌పిక్‌ అంశంపై నేడు ఒంగోలులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. వాన్‌పిక్‌కు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దుచేసి రైతులకు ఇవ్వాలని కోరుతూ ఈ …

తాజావార్తలు