వార్తలు

ఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగింది. ఎ.కె.ఖాన్‌

హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులపై ఆర్టీసీ దాడులు చేపట్టడం వల్లఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగిందని ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో రెండు వేల కొత్త …

లొంగిపోయిన మంత్రి కుమారుడు

వరంగల్‌: ఎస్‌ఐని దుర్భాష లాడిన కేసులో మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ ఈ రోజు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అతనికి మంగళవారం హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు …

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు  చేరింది. పైనుంచి వస్తున్న   వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు …

దక్షిణాఫ్రికాలో రోడ్డుప్రమాదం

హైదరాబాద్‌: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లిన సాయిరాంరెడ్డి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సాయిరాంరెడ్డి హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌కు చెందిన ఇంజినీరీంగ్‌ విద్యార్థి.

విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆపేదిలేదు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీలు తగ్గించేంత వరకు ఉద్యమం అగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పది వామపక్షలు చేపట్టిన చలో సచివాలయం ముట్టడి సంధర్భంగా అరెస్ట్‌ …

మహిళాకమిషన్‌ పునరుద్ధరించాలంటూ ధర్నా

ముషీరాబాద్‌: మహిళాకమిషన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళలు స్థానిక ఇందిరా పార్కువద్ద  24 గంటల ధర్నా చేపట్టారు. ఈ కార్యాక్రమానికి భాజపా …

న్యాయపరమైన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలి: ప్రసాదరావు

హైదరాబాద్‌: న్యాయపరమైన సమస్యలను అతి త్వరగా పరిష్కరించాలని మంత్రుల కమిటీ నివేదికలో సూచించినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. త్వరలోనే  స్థానిక ఎన్నికలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, …

జంతర్‌మంతర్‌ వద్ద అన్నా బృందం దీక్ష

న్యూఢిల్లీ: అన్నాహజరే బృందం ఈరోజు ఢిల్లీలోని జంతర్‌మంత్‌ వద్ద నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించింది. బలమైన లోక్‌పాల్‌ బిల్లును వెంటనే ఆమోదించాలని,  మంత్రులపై తాము చేసిన అవినీతి ఆరోపణలపై …

శ్రీశైలం ప్రాజెక్టు నీటివిడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు నీటివిడుదల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో కనీస నీటిమట్టం  834 అడుగులు ఉండేలా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. …

కోర్టుకు హాజరైన మంత్రి పార్థసారథి

హైదరాబాద్‌: నాంపెల్లిలోని ఆర్థికనేరాల న్యాయస్థానానికి మంత్రి పార్థసారధి నేడు హాజరయ్యారు. ఫెరా ఉల్లంఘనపై రూ.3 లక్షల జరిమానా చెల్లించలేదని మంత్రిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసు …

తాజావార్తలు