వార్తలు

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన …

నెల్లూరు ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

నెల్లూరు: తడ సమీపంలో అర్టీసీ బస్సులో ప్రయాణికులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి …

గుర్రాల రేణుక విద్యుత్‌ షాక్‌తో మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాతూరు గ్రామంలో ఈ రోజు ఉదయం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. గుర్రాల రేణుక అనే యువతి ఇంట్లో బట్టలు …

శాంతిసౌంరాజన్‌ పరిస్థితిపై అజయ్‌ మాకెన్‌ సీరియస్‌

ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్‌ శాంతి సౌందరాజన్‌ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్‌ …

పెట్రోలు ధర పెంపుపై మండిపడ్డ మమత

కోల్‌కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని …

రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు

హైదరాబాద్‌: భూక్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈసీ ఛార్జీలు భారీగా పెరిగాయి.

కాల్‌ డేటా కేసులో ఒకరి అరెస్టు

హైదరాబాద్‌: సీబీఐ జైడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా కేసులో కె.వెంకటరెడ్డి అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఇందు భరత్‌ ఎనర్జీ వైన్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని …

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. వర్షంతో పలు ప్రాంతాల్లో …

సూరి హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నీల శ్రీనివాసరావు, పెనకొండ నర్సింహరావులను సీఐడాపోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టులో గుత్తేదారులను బెదిరించి డబ్బు వసూలుచేసి భాను ఖాతాలోకి …

రాజేశ్‌ఖన్నా చితాభస్మం గంగలో

రిషికేష్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్‌ఖన్నా భార్య డింపుల్‌ కపాడియా, కుమార్తె రింకీలు …

తాజావార్తలు