సీమాంధ్ర

అమరావతి రైతులపై కేసులు అన్యాయం

డిజిపికి లేఖ రాసిన సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అమరావతి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ …

విశాఖలో మెట్రో రైలు కార్యాలయం

దసరా సందర్బంగా ప్రారంభం విశాఖపట్టణం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌ ఆదివారం …

కృష్ణానదిలో వేడుకగా తెప్పోత్సవం

విజయవాడ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కృష్ణానదిలో హంస వాహనంపై దేవతా మూర్తులను ఊరేగించారు. కరోనా నేపథ్యంలోనిబంధనలు పాటిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హంస …

టిడిపి నేతల అరెస్ట్‌ దారుణం

మహాపాదయాత్రను అడ్డుకోవడంపై బాబు మండిపాటు చిత్తూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. హంద్రీ – నీవా పనులపై …

గీతం కూల్చివేతలపై సర్వత్రా నిరసనలు

ప్రభుత్వ చర్యను తప్పుపట్టిన స్థానికులు రాజకీయ కక్షపూరతి చర్య అన్న పార్టీల నేతలు విశాఖపట్టణం,అక్టోబరు 26(జ‌నంసాక్షి):  గీతం విద్యాసంస్థల ప్రహరీని అర్ధరాత్రి కూల్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం …

వేడుకగా పార్వేట ఉత్సవం

శ్రీవారి ఆలయంలోనే వేడుకల నిర్వహణ తిరుమల,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు ముగిసిన మరుసటి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. సంక్రాంతి …

స్థానిక ఎన్నికల నిర్వహణలో వెనకడుగు

కారణాలు చెప్పలేకపోతున్న సర్కార్‌ అమరావతి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకనో వెనకాడుతోంది. గతంలో వీలయినంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆరాటపడ్డ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం …

అమరావతి మార్పు నేటినుంచి రోజువారీ విచారణ

అమరావతి,అక్టోబర్‌5(జ‌నంసాక్షి): రాజధాని మార్పునకు  సంబంధించిన  కేసులపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన …

పోస్టు పెడితే కేసులా?

సర్కార్‌ తీరుపై దేవినేని మండిపాటు అమరావతి,జూన్‌24(జ‌నంసాక్షి): పోస్టు పెడితే కేసు.. మాట్లాడితే నోటీసు, ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా? అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్‌ వేదికగా …

చేనేత కార్మికురు రెండో విడత సాయం అందచేసత

ఆన్‌లైన్‌ ద్వారా నగదు విడద చేసిన సిఎం జగన్‌ కరోనాతో ఆరు నెల ముందే రెండో విడత నిధు ఇచ్చిన హావిూను నిబెట్టుకున్నామని ప్రకటన అమరావతి,జూన్‌20(జ‌నంసాక్షి): చేనేత …