సీమాంధ్ర

విశాఖలో కిడ్నాప్‌ కలకలం

విశాఖపట్టణం,నవంబర్‌11(జనంసాక్షి): విశాలో కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీలో రాకేష్‌ అనే యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతం …

బిజెపి విజయం అభినందనీయం: పవన్‌

విజయవాడ,నవంబర్‌11(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎన్డీఏ కూటమి …

వీర జవాన్‌ మరణిస్తే కనీసం సంతాపం కూడా తెలపరా?

టీడీపీ నేత అచ్చెన్నాయుడు విశాఖపట్టణం,నవంబర్‌11((జనంసాక్షి)): వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వజ్రపుకొత్తూరు మండలానికి …

జిజిహెచ్‌లో కార్పోరేట్‌ వైద్యం

మంత్రి రంగనాథ్‌ రాజు గుంటూరు,నవంబర్‌11 (జనంసాక్షి): సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి రంగనాథ్‌ రాజు తెలిపారు. జీజీహెచ్‌లో జిల్లా ఇంఛార్జ్‌ …

జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

మంత్రి అప్పలరాజు ఒంగోలు,నవంబర్‌11((జనంసాక్షి)): జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని మంత్రి అప్పలరాజు ప్రకటించారు. అరకు పార్లమెంట్‌ను 2 జిల్లాలుగా చేయాలన్నది సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. …

మైనార్టీలపై చంద్రబాబు మొసలి కన్నీరు

  అధికారంలో ఉండగా వారిని పట్టించుకోని బాబు కులాలు, వర్గాల మధ్యచిచ్చు పెట్టడమే లక్ష్యం: కొడాలి నాని అమరావతి,నవంబర్‌11( జనం సాక్షి ):అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను …

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ అరెస్టు

నంద్యాల,నవంబరు 8 (జనంసాక్షి): కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్‌ …

పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతం

– 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు నెల్లూరు,నవంబరు 7 (జనంసాక్షి): శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా …

పశ్చిమలో టిడిపి నేత అలక

టిడిపికి రాజీనామా ఇచ్చిన సోంబాబు ఏలూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యన్నారాయణ సీతారామస్వామి …

డిగ్రీ అడ్మిషన్లు వాయిదా

అమరావతి,,నవంబర్‌7(జ‌నంసాక్షి): డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ఇంతవరకు …