సీమాంధ్ర

బహిరంగ మద్యం విక్రయాలు

పట్టించుకోని పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు కాకినాడ,నవంబర్‌9 (జనం సాక్షి):  వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ అమలులో దారితప్పుతోంది. నెలరోజులు తిరగకుండానే మద్యం వ్యాపారంలో ఆ …

అనంతలో పార్కింగ్‌ సమస్యలు

మున్సిపల్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌లో అక్రమ నిర్మాణాలు నగర పాలక సంస్థలో వింత వైఖరి అనంతపురం,నవంబరు9 (జనం సాక్షి):   నగరంలో గత కొన్నేళ్లుగా పార్కింగ్‌ సమస్య నెలకొంది. కార్పొరేషన్‌ …

ఆంధ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం

12 మంది | దుర్మరణం బ్రేకులు ఫీలై మూడు వాహనాలపై బోల్తా పడ్డ కంటైనర్ మృతుల్లో 8మంది ఒకే కుటుంబానికి చెందిన వారు బంగారుపాళ్యం ,నవంబర్ 8(జనంసాక్షి): …

ఎసిబికి చిక్కిన గూడూరు తహసిల్దార్‌ హసీనాబీ

కర్నూలు,నవంబర్‌8 (జనంసాక్షి) : భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 4 లక్షలు లంచాన్ని డిమాండ్‌ చేసిన కర్నూలు జిల్లా గూడూరు …

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కాకినాడ,నవంబర్‌8 (జనంసాక్షి) : తూర్పు గోదావరి : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున అమలాపురం రూరల్‌ మండలంలో చోటు చేసుకుంది. …

ఏపీ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌గా శ్రీనాథ్‌ దేవిరెడ్డి

అమరావతి,నవంబర్‌8 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్‌ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార …

జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో షాక్‌

– పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయలని ఆదేశం –  మంగళవారానికి విచారణ వాయిదా అమరావతి, నవంబర్‌8  (జనంసాక్షి)  : జగన్‌ సర్కార్‌కు హైకోర్టు షాకిచ్చింది. పోలవరం …

బాబుకు జగన్‌ సర్కార్‌ షాక్‌!

– 14న విజయవాడలో దీక్షకు అనుమతి నిరాకరణ అమరావతి, నవంబర్‌8 (జనంసాక్షి)  : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్‌ సర్కార్‌ షాకిచ్చింది. ఈ నెల 14న …

కేంద్రం నిర్ణయాలతో..  దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలోపడింది

– మహిళల ఆర్థిక స్వాలంబనకై తీసుకుంటున్న చర్యలు శూన్యం – రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు – సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ …

ఆరేళ్ల చిన్నారి హత్య

చిత్తూరు,నవంబర్‌ 8 (జనం సాక్షి) : కొరబలపేట మండలం చేనేతనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి వేడుకలకు వచ్చిన వర్షిత (6) …