సీమాంధ్ర

ఇసుక కృత్రిమ సమస్య సృష్టించారు

– ఇసుకను కూడా కబ్జాచేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోంది – పక్క రాష్టాల్ల్రో ఇసుక దొరుకుతుంటే ఇంటి దొంగలు జగన్‌కు కనిపించరా? – ప్రభుత్వ పెద్దల స్వార్థంకోసమే …

ఏపీ సీఎస్‌గా నీలంసాహ్ని బాధ్యతలు స్వీకరణ

– ఏపీకి రావటం అదృష్టంగా భావిస్తున్నానన్న సాహ్ని అమరావతి, నవంబర్‌14(జనంసాక్షి)  : ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. గురువారం …

ఎమ్మెల్యే పార్థసారధి దీక్షకు పోలీసులు నిరాకరణ 

– ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు.. – పోలీసులు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట – బందర్‌ రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం – చంద్రబాబుది దొంగదీక్ష అన్న పార్థసారధి …

ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలని మార్చాలి

– ఇంగ్లీష్‌ విూడియం విద్యతోనే అది సాధ్యమవుతుంది – వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-6తరగతి వరకు ఇంగ్లీష్‌లోనే బోధన – ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు …

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపిక-రణ్‌వీర్‌

తిరుమల, నవంబర్‌14 (జనంసాక్షి)  : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్‌ జంట …

తెలుగు భాషకు ముప్పు వచ్చినట్లేనా?

ఇంగ్లీష్‌ విూడియం ప్రకటనతో సర్వత్రా ఆందోళన విజయవాడ,నవంబర్‌14(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు ముప్పు ముంచుకొస్తున్నదన్న విమర్శలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంద్వారా …

భూమి అమ్మ వద్దన్న భార్యను నరికి చంపిన కసాయి భర్త

కడప,నవంబర్‌9(జనం సాక్షి) : మామిడి తోటను అమ్మొద్దు.. అని చెప్పిన భార్యను కసాయి భర్త నరికి చంపిన దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. రాయచోటి పట్టణంలోని …

పాలకొల్లు లో రైతు భరోసా కార్యక్రమం

ఏలూరు,నవంబర్‌9(జనం సాక్షి) : ఏపీలో రైతు భరోసా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  రైతు భరోసా కార్యక్రమం కింద అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. …

స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధనపై సీఎం జగన్‌ సవిూక్ష

అమరావతి,నవంబర్‌9(జనం సాక్షి): స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధనపై సీఎం జగన్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. నాడు- నేడులో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. …

సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై మరో రెండు హత్య కేసులు

ఏలూరు,నవంబర్‌9(జనం సాక్షి): సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఏలూరులో చోడవరపు సూర్యనారాయణ హత్యకు సంబంధించి పోలీసులకు ఆయన బంధువులు ఫిర్యాదు చేశారు. …