సీమాంధ్ర

పులికాట్‌ సరస్సులో పడిన బస్సు.. 20 మందికి గాయాలు

అమరావతి,నవంబర్‌ 8 (జనం సాక్షి) : అదుపు తప్పి ఆర్టీసి బస్సు పులికాట్‌ సరస్సులో బోల్తా పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు 80 మంది …

ఏపీ గవర్నర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ

విజయవాడ,నవంబర్‌ 8 (జనం సాక్షి) : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిని రాజ్‌భవన్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ …

ఒక్కరోజు కోర్టు హాజరు నుంచి వైఎస్‌ జగన్‌కు మినహాయింపు

హైదరాబాద్‌,నవంబర్‌ 8 (జనం సాక్షి) : సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  విచారణకు హాజరుకాలేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పర్యటన ఉన్నందున ఒక్క రోజు …

మృత్యు మార్గంగా మారిన హైవే

అతి వేగమే కారణంగా ప్రమాదాలు మృత్యువాత పడుతున్నా పట్టించుకోని అధికారులు స్పీడ్‌ బ్రేకర్లు…ప్రమాద సూచికలు మృగ్యం కర్నూలు,నవంబర్‌8 (జనం సాక్షి) : హైవే మృత్యుమార్గమైంది. హైవే ప్రమాదాలు …

వెంకటగిరి ఆస్పత్రిలో సమస్యల తిష్ట

సిబ్బంది కొరతతో సకాలంలో అందని వైద్యం నెల్లూరు,నవంబర్‌8 (జనం సాక్షి) :  వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలు, ప్రతిభావంతులైన వైద్యులు ఉన్నా, సిబ్బంది కొరతతో …

ఇసుక కొరత తీర్చాలి

ఏలూరు,నవంబర్‌8 (జనం సాక్షి) : ఇసుక చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చి భనవ నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.లింగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  గత …

నామమాత్రంగా భూసార పరీక్షా కేంద్రాలు

రైతులకు సమయానికి అక్కకు రాని పరీక్షలు సిబ్బంది కొరతే కారణమంటున్న రైతులు విశాఖపట్టణం,నవంబర్‌8  (జనం సాక్షి) : సిబ్బంది కొరతతో భూసార పరీక్షా కేంద్రాలు నిస్తేజంగా మారాయి. …

మున్సిపాలిటీలలో పనితీరు ఆధారంగా గ్రేడ్‌లు

అమలవుతున్న పథకాల్లో ముందంజ గుంటూరు,నవంబర్‌8 (జనం సాక్షి) :  మున్సిపల్‌ కార్పొరేషన్‌సహా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో అమలు జరుగుతున్న ప్రగతి పనులు, పారిశుధ్యం, తాగునీటి సర ఫరా, …

ఇంటర్‌ బోర్డు ప్రక్షాళన చర్యలు

ఆర్భాటపు ప్రచారాలకు ఇక చెక్‌ విజయవాడ,నవంబర్‌8 (జనం సాక్షి) : కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఆగడాలకు చెక్‌ పెడుతూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థల్లో రుసుము …

టామాటాలకు వర్షం దెబ్బ

మచ్చలతో నాణ్యతకు చిల్లు చిత్తూరు,నవంబర్‌4 (జనంసాక్షి) : టమోటాపై వర్షం దెబ్బ పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట తడిసిపోయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల హెక్టార్లలో …