సీమాంధ్ర

సీతానగరం వంతెనకు మోక్షం లభించేనా?

నిధులు విడుదలయినా మొదలు కాని పనులు విజయనగరం,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో చాలా రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. దీంతో ఎంతోమంది తమ ప్రయాణాలను రైళ్లలో కొనసాగిస్తున్నారు. …

నిల్వ నిధులు వెనక్కి

తలలు పట్టుకున్న అధికారులు విజయనగరం,నవంబర్‌9 (జనం సాక్షి):  ఆర్థికలోటుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న జిల్లా వైద్యఆరోగ్య శాఖకు ప్రభుత్వ నిర్ణయంతో కొత్త చిక్కు వచ్చిపడింది. గతంలో మంజూరై …

నిరుపయోగంగా పరికరాలు

కోట్ల రూపాయల ఖర్చు చేసినా వ్యర్థం ఒంగోలు,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రభుత్వ నిధుల వ్యయంపై ఉన్న శ్రద్ధ వినియోగంలో కనిపించటం లేదు. ప్రభుత్వ శాఖలలో నిధులు వ్యయం చేసి …

గ్రామాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు

వైద్యసేవలు అందక అవస్థలు నెల్లూరు,నవంబర్‌9 (జనం సాక్షి):  వర్షాలతో గ్రామాల్లోని అంతర్గత రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఏ గ్రామానికి వెళ్లినప్పటికీ పారిశుధ్య లోపం కనిపిస్తోంది. దాంతో విషజ్వరాలు …

వెనుకబడిన తరగతులకు తీరని అన్యాయం..

దామాషా ప్రకారం కేటాయించాలన్న బీసీ సంఘాల ప్రతినిధులు నెల్లూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   సమాజంలో సగభాగం పైనే బీసీ కులాలకు దామాషా ప్రకారమే రాయితీలు ఇవ్వాలని వారు గట్టిగా డిమాండ్‌ …

రాయితీ అందక పత్తి పరిశ్రమల మూత

ఆందోళనలో ఉపాధి కూలీలు కర్నూలు,నవంబర్‌9 (జనం సాక్షి):   పత్తి పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని భావించి కొందరు రూ. కోట్లు పెట్టి పత్తి పరిశ్రమలను స్థాపించారు. …

ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు

రివర్స్‌ టెండరింగ్‌ కోసం ఏర్పాట్లు కడప,నవంబర్‌9(జనం సాక్షి):  జిల్లాలో పట్టణ పేదలకు నివాస సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంగా గత ప్రభుత్వం జీ ప్లస్‌ 3 ఇళ్ల నిర్మాణాలకు …

లక్ష్యానికి దూరంగా వనం-మనం

మొక్కలు నాటడంలో అలసత్వం గుంటూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   వనం-మనం కార్యక్రమాన్ని వర్షాకాలం పూర్తి అయ్యేవరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా లక్ష్యం చేరుకోవడం లేదు. ప్రజలను భాగస్వాములను చేసి ఈ …

రేషన్‌ షాపుల్లో మొరాయిస్తున్న సర్వర్లు

ఈ పాస్‌కు సాంకేతిక సమస్యలు రేషన్‌ పంపిణీలో అంతరాయం గుంటూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలకమైన ఈ-పోస్‌ యంత్రాలు తరచుగా మొరాయిస్తున్నాయి. దీంతో షాపులకు వచ్చిన లబ్దిదారులకు …

వైద్యశాఖలో 4 కోట్ల నిధులు వెనక్కి

ఇకపై సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే విడుదల గుంటూరు,నవంబర్‌9 (జనం సాక్షి):  జిల్లాలోని బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నిధులను సరెండర్‌ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి …