సీమాంధ్ర

వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలపై ఆందోళన

నల్లబ్యాడ్జీలతో కొనసాగిన నిరసనలు 22న విజయవాడ కమిషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా అమరావతి,జూలై16(జనం సాక్షి ): పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం నడుంబిగించడం తో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోంది. లన …

సమస్యలపై స్పష్టతతో సాగాలి

అధికార పార్టీ తీరుపై లెఫ్ట పార్టీల ఆగ్రహం అమరావతి, పోలవరం, పై నిలదీయాలి అమరావతి,జూలై16(జనం సాక్షి ): వివిధ అంశాలపై పార్లమెంటులో పోరాడాలని టిడిపి నిర్ణయించినందున, అధికార వైసిపి …

ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు మెలిక

ఉన్నత యూనివర్సిటీల పేరుతో ఆంక్షలు ఆంబేడ్కర్‌ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపడ్డ టిడిపి అమరావతి,జూలై15(జనంసాక్షి): ఎపిలో ఆర్థికపరిస్థితి వివిధ పథకాలపై ప్రభావం చూపుతోంది. …

గోదావరి ఉగ్రరూపంతో ప్రజల్లో ఆందోళన

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలో వరదనీరు చేరిక ములుగు,జూలై15(జనంసాక్షి): గోదావరి పరివాహక ప్రాంతం ప్రమాదంలో ఉంది. …

వరద బాధితులను తోణం ఆదుకోండి

సాయంగా 5వేల నగదు, సరుకులు ఇవ్వాలి: గన్ని ఏలూరు,జూలై14(జనం సాక్షి): వర్షం, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు …

విదేశీ విద్యాపథకానికి గండి: అశోక్‌బాబు

అమరావతి,జూలై14(జనం సాక్షి): షరతులతో విదేశీ విద్యా పథకాన్ని చేపట్టడం మోసగించడమే అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… టీడీపీహయాంలో 4,900 మందికి విదేశీ విద్య …

మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో మైనింగ్‌ మాఫియా

రుషికొండ ధ్వంసంపై శాటిలైట్‌ చిత్రాలు ఉన్నాయి విమర్శలు గుప్పించిన టిడిపినేత పట్టాభి అమరావతి,జూలై14(జనం సాక్షి): మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనో మైనింగ్‌ మాఫియా నడుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి …

విశాఖపై విషం చిమ్ముతున్న చంద్రబాబు

రాజధాని కాకుండా అడ్డంకులు సృష్టించే యత్నాలు రుషికొండలో ఎలాంటి ఉల్లంఘనలు లేవు చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టిన మంత్రులు విశాఖపట్నం/తిరుపతి,జూలై14(జనం సాక్షి : విశాఖపట్నంపై చంద్రబాబు, ఎల్లో విూడియా విషం …

పెన్నా వరదలకు అడ్డుకట్టగా గోడ నిర్మాణం

95కోట్లతో చేపట్టిన పనులకు మంత్రి అంబటి ప్రారంభం నెల్లూరు,జూలై14(జనం సాక్షి ): జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ …

గ్రామ వలంటీర్‌ కుటుంబానికి బాసట

పదిలక్షల సాయం అందచేసిన మంత్రి నాగార్జున బాపట్ల,జూలై14(జనం సాక్షి ): రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గ్రామ వాలంటీర్‌ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఆయన కుటుంబాన్ని ఓదార్చి వారికి …