సీమాంధ్ర

ఒంగోలు సభకు ఎందుకు అనుమతి ఇవ్వరు ?

జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ విజయవాడ,జూలై16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ జులై 30న …

రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు వైసిపి అండ

టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు మండిపాటు అమరావతి,జూలై16(జనం సాక్షి ): రాష్ట్రంలో జరుగుతున్నఅక్రమ మైనింగ్‌పై వైసీపీ నాయకులు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు …

రహదారుల అధ్వాన్న పరిస్థితిపై జనసేన ఆందోళన

గుంటూరు,జూలై16(జనం సాక్షి ): రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై జనసేన ఆందోళన చేపట్టింది. జిల్లాలోని ఏ.టి.అగ్రహారంలో పాడైపోయిన రహదారిపై జనసేన శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ …

అబద్దాలతో సిఎం కాలక్షేపం

హావిూలు అమలు చేయనందుకు నమ్మాలి: జవహర్‌ అమరావతి,జూలై16(జనం సాక్షి ): తనను ఎందుకు నమ్మాలో సీఎం జగనే చెప్పాలని మాజీ మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. రైతులను దగా చేసినందుకు …

శ్రీశైలం,సాగర్‌లకు వరద ప్రవాహం

కర్నూలుఏ,జూలై16(జనం సాక్షి ): ఎగువనుంచి వరద రావడంతో శ్రీశైలం,సాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, సుంకేశుల నుంచి …

శాంతించు గోదారమ్మ తల్లీ

శాంతి పూజలు చేసిన మంత్రి పువ్వాడ క్రమంగా తగ్గుతున్న గోదావరి ఉధృతి   భద్రాచలం,జూలై16(జనం సాక్షి ): ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి …

వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలపై ఆందోళన

నల్లబ్యాడ్జీలతో కొనసాగిన నిరసనలు 22న విజయవాడ కమిషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా అమరావతి,జూలై16(జనం సాక్షి ): పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం నడుంబిగించడం తో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోంది. లన …

సమస్యలపై స్పష్టతతో సాగాలి

అధికార పార్టీ తీరుపై లెఫ్ట పార్టీల ఆగ్రహం అమరావతి, పోలవరం, పై నిలదీయాలి అమరావతి,జూలై16(జనం సాక్షి ): వివిధ అంశాలపై పార్లమెంటులో పోరాడాలని టిడిపి నిర్ణయించినందున, అధికార వైసిపి …

ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు మెలిక

ఉన్నత యూనివర్సిటీల పేరుతో ఆంక్షలు ఆంబేడ్కర్‌ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపడ్డ టిడిపి అమరావతి,జూలై15(జనంసాక్షి): ఎపిలో ఆర్థికపరిస్థితి వివిధ పథకాలపై ప్రభావం చూపుతోంది. …

గోదావరి ఉగ్రరూపంతో ప్రజల్లో ఆందోళన

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలో వరదనీరు చేరిక ములుగు,జూలై15(జనంసాక్షి): గోదావరి పరివాహక ప్రాంతం ప్రమాదంలో ఉంది. …

తాజావార్తలు