సీమాంధ్ర

వైసిపి ఓటమిని ఎవరూ ఆపలేరు: తులసిరెడ్డి

అమరావతి,జూలై9(జనంసాక్షి): మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేశామని వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం పచ్చి అపద్ధమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరె అన్నారు. …

త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ

తిరుమల,జూలై9(జనంసాక్షి): త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఆఫ్‌లైన్‌ విధానంలోనూ అంగప్రదక్షిణ టోకెన్లు …

పదిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు కరోనా

కాకినాడ,జూలై9(జనంసాక్షి ): జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు …

చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమే: విజయసాయి

అమరావతి,జూలై9(జనం సాక్షి ): విజయవాడ`గుంటూరు జాతీయ రహదారికి సవిూపంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ బహిరంగ సభ కాదని.. ప్రతినిధుల సభ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, …

రెండోరోజు ప్రారంభమైన ప్లీనరీ

పాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్‌ తమ్మినేని ప్రసంగం జగన్‌ను ఆ దుష్టచతుష్టయం ఏవిూచేయలేరన్న పేర్నినాని గుంటూరు,జూలై9(జనం సాక్షి): వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ …

ప్రజల నడ్డివిరిచేలా భారాలు మోపడం తగదు

కేంద్రానికి వంత పాడుతున్న వైసిపి ప్లీనరీలో ఎందుకు సమస్యలపై చర్చించరు వైసిపి తీరుపై మండిపడ్డ సిపిఎం నేతలు అమరావతి,జూలై9( జనంసాక్షి ):గత ఐదారు మాసాల్లోనే ప్రజలపై నడ్డివిరిచే భారాలు …

అబద్దాలపై నడుస్తున్న వైసిపి ప్రభుత్వం

మూడేళ్లలో ఏ హావిూని సక్రమంగా నెరవేర్చని జగన్‌ మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,జూలై8( జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అబద్దాల ప్రచారంపై నడుస్తుందని జనసేన అధ్యక్షుడు …

ఇడుపులపాయలో వైఎస్‌కు ఘనంగా నివాళి

నివాళి అర్పించిన వైఎస్‌ కుటుంబ సభ్యులు తండ్రిని తలుచుకుంటూ జగగన్‌ భావోద్వేగ ట్వీట్‌ కడప,జూలై8 (జనం సాక్షి): మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా …

వైఎస్‌ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం

ఆర్బీకెల ద్వారా పలు కార్యక్రమాల అమలు అమరావతి,జూలై8(జనం సాక్షి): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని …

గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకున్న విజయమ్మ

ప్లీనరీ వేదికగా పార్టీ పదవికి రాజీనామా ప్రకటన ఎపిలో జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని వెల్లడి తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తన రాజీనామాపై …