సీమాంధ్ర

తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక ప్రజలు మెల్లగా ఇళ్లకు చేరుకుంటున్న జనం అమలాపురం,జూలై22(జనం సాక్షి ): వరదఉధృతి తగ్గడంతో లంక గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, ఎత్తయిన ప్రదేశంలో ఉన్న రోడ్లు …

వరద ఉధృతి తగ్గినా కోలుకోని నిర్వాసిత మండలాలు

నీటిలోనే జీవినం సాగిస్తున్న బాధితులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు పోలవరం,జూలై120(జ‌నంసాక్షి):గోదావరి, శబరి నదుల ప్రవాహ ఉధృతితగ్గినప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత …

పోలవరంపై పు వ్వాడ వ్యాఖ్యలు ఆక్షేపణీయం

ముంపుతో పోలవరానికి సంబంధం లేదు విలీన గ్రామాలతో పాటు ఎపిని తెలంగాణలో విలీనం చేయాలి మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు అమరావతి,జూలై19(జనం సాక్షి): పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి …

నందికొట్టకూరులో ఫ్లెక్సీల గొడవ

టిడిపి ఫ్లెక్సీలను తొలగించిన వైసిపి నంద్యాల,జూలై19(జనం సాక్షి): నందికొట్కూరులో వైసీపీ,టీడీపీ మధ్య ప్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇంచార్జ్‌ శివనందా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా …

పల్నాడు జిల్లాలో దారుణం

మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన టిడిపి నేతపై గొడ్డళ్లతో దాడి ప్రాణాపాయ స్థితిలో బాలకోటిరెడ్డిని ఆస్పత్రికి తరలింపు వైసిపి నేతల హత్యాయత్నంపై మండిపడ్డ చంద్రబాబు శివుపాలుడిలా పాపాలు పెరిగాయన్న …

రుషికొండ పర్యావరణ ఉల్లంఘనల కేసు

కేసులో ఇంప్లీడ్‌ అయిన ఎంపి రఘురామ విచారణను 27కు వాయిదా వేసిన హైకోర్టు అమరావతి,జూలై19(జనం సాక్షి): విశాఖ రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. …

జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్‌

ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిషోర్‌ కేసులో సంచలన తీర్పు అధికారిపై ఉద్దేశ్య పూర్వకంగానే కేసుల నమోదు కేసులను కొట్టివేస్తూ తీర్పును ఇచ్చిన కోర్టు అమరావతి,జూలై19(జనం సాక్షి: జగన్‌ ప్రభుత్వానికి …

పెద్ద ఎత్తున్న ఎన్‌ఐఎ సోదాలు

మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదా విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లోనూ తనిఖీలు ఒంగోలు,జూలై19(జనం సాక్షి) : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, ఆలకూరపాడులో …

కొత్తగా మరో 3,39, 096 మందికి లబ్ది

పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు మంజూరు కొత్త లబ్దిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల గడపగడపకు కార్యక్రమంలో ప్రజలకు నేరుగా వివరణ పథకం ప్రారంభంలో సిఎం …

బాధితులకు సత్వర సాయం

ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి అమలాపురం,జూలై19(జనంసాక్షి): గోదావరి వరదల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకుంటుందని కోనసీమ జిల్లాకు వరద ప్రత్యేకాధికారిగా నియమితులైన ఏపీ ఎంఎస్‌ఐ డీసీ …