సీమాంధ్ర

పశుబీమా పథకాలకు మంగళం

ఆందోళనలో పాడి రైతులు నెల్లూరు,ఫిబ్రవరి21 : పశువుల బీమా పధకాల అమలు ఆటకెక్కాయి. ఈ ఏడాది పథకాలు అమలు చేయకపోవడంతో పాడి రైతులకు ధీమా కరువైంది. పశువులు …

వలసలు నివారించి ఉపాధి కల్పిచాలి

గ్రామాలకు దూరగంగా ఇళ్ల నిర్మాణం తగదు చిత్తూరు,ఫిబ్రవరి21: వలసల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు మండపడుతున్నాయి. కాలనీల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఊరికి …

శివరాత్రి ఉత్సవాలకు సిద్దమైన శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి,ఫిబ్రవరి21: శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొలువుదీరిన వాయులింగేశ్వరుడు మహా శివరాత్రి ఉత్సవాలు ఈనెల 24వతేది నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆలయ అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో శివరాత్రి …

ఎపిలో జాతీయ రాజకీయాలపై అనాసక్తి

అధికార వైసిపి, టిడిపి అధినేతలు వైముఖ్యం అమరావతి,ఫిబ్రవరి21జ‌నంసాక్షి: దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు..ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా ఎపిలో మాత్రం ఎక్కడా సందడి కానరావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉనికి …

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

మార్చి 4 వరకు 11రోజులపాటు ఉత్సవాలు నేడు ధ్వజారోహణతో ఉత్సవాలకు అంకురార్పణ శ్రీశైలం,ఫిబ్రవరి21: శ్రీశైలంలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4వ …

ఎడాపెడా విద్యుత్‌ కోతలతో ఇక్కట్లు

నష్టాల ముసుగులో ప్లాంట్ల ప్రైవీటీకరణ మండిపడుతున్న లెఫ్ట్‌ పార్టీల నేతలు విజయవాడ,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): ఒక్కోసారి విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల గృహోపకరణాలు పాడైపోతున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో ఇంటినుంచే పని …

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి(50) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో.. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి …

నిరుద్యోగ నిర్మూలనే జగనన్న లక్ష్యం

  నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విశాఖపట్నం ఫిబ్రవరి 18:- నిరుద్యోగ నిర్మూలనే జగనన్న లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి …

నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలంటూ వినతిపత్రం

  విశాఖపట్నం ఫిబ్రవరి 18 (జనంసాక్షి బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వున్న ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా విభజించే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి …

సామిల్లు ఏర్పాటు ఫిర్యాదుపై గ్రామస్థుల నుండి వివరాల సేకరణ…

  యస్ రాయవరం ఫిబ్రవరి 18(జనం సాక్షి ):మండలంలోని తిమ్మాపురం శివారు కోనవానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సామిల్లు పై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు వివరాలు …