సీమాంధ్ర

బస్సు ప్రమాదంపై లోకేష్‌ దిగ్భార్రతి

అధ్వాన్నరోడ్లే ప్రమాదానికి కారణమని ఆరోపణ అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. …

సినిమా టిక్కెట్ల ధరలపై ధర్మాసనానికి అప్పీల్‌

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం గురురానికి వాయిదా వేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును …

పేదలతో కలసి లోకేశ్‌ ర్యాలీ

గుంటూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని మంగళగిరిలో పేదలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా …

పశ్చిమగోదావరిలో ఘోర ప్రమాదం

అదుపుతప్పి జల్లేరు వాగులో పడ్డ బస్సు డ్రైవర్‌ సహా పదిమంది మృతిచెందారని అంచనా కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు …

ప్రభంజనంలా సాగిన అమరావతి యాత్ర

రైతు సంకల్పానికి ప్రజల జేజేలు పాలకులకు కనువిప్పు కలిగిస్తే అదే మేలు తిరుపతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఢల్లీి రైతుల ఉద్యమం తరహాలోనే ఎపిలో అమరవతి రైతుల ఉద్యమం ప్రభంజనలా …

ఎపిలో పెన్షనర్ల మొత్తం పెంపు

అమరావతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2022 జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్‌ పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత పెన్షన్‌ పెంపుపై సర్కార్‌ …

తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండిరగ్‌ ఇబ్బందులకు గురి చేసిన ఇండిగోపై కేసు వేస్తామన్న రోజా తిరుపతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ …

ఏపీలో గ్రీన్‌లామ్‌ పెట్టుబడులు..

విస్తరణకు రూ. 950 కోట్లు కేటాయింపు నాయుడుపేటలో ల్యామినేట్‌ ప్లాంట్‌ షేర్ల విభజనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ): సర్ఫేసింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ …

తుది అంకానికి చేరిన రైతుల మహా పాదయాత్ర

నేడు తిరుమలను సందర్శించనున్న రైతులు చిత్తూరు,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : గత కొన్ని రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్ర తుది ఘట్టానికి చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర …

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం వ్యాధులకు పారిశుద్య నిర్వహణా లోపం విజయవాడ,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :  రాష్ట్రంలో గతంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు …