సీమాంధ్ర

విద్యుత్‌ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి

విజయవాడ,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :   అంబాని, అదానీల కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని, ఇప్పడుఉ రైతుల ఆందోళనలతో వాటిని వెనక్కి తీసుకున్నారని సీపీఎం నేత మధు విమర్శలు …

పంట మార్పిడితోనే మెరుగైన దిగుబడి

భూసారం నిలుస్తుందన్న వ్యవసాయాధికారులు విశాఖపట్టణం,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :   రైతులు పంట మార్పిడి చేసుకోవడం ద్వారా భూసారాన్ని కాపాడు కోవడంతో పాటు, పంటల దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు …

దిశచట్టం మరింత పటిష్టంగా ఉండాలి

కఠినంగా శిక్షలు వేస్తే తప్ప మార్పు రాదు అమరావతి,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   ఎపి సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చినా …

క్రమంగా పెరుగుతున్న చలి

ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు హైదరాబాద్‌/విశాఖపట్టణం,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు …

బలవంతపు ఓటిఎస్‌ నిలిపివేయాలి

టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య డిమాండ్‌ రాజమండ్రి,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఓ పెద్ద కుట్ర అని ఎవరూ డబ్బులు కట్టొద్దని ఎమ్మెల్యే, టిడిపి నేత …

ధాన్యం అమ్మకాల్లో తిరకాసుఆందోళనలో అన్నదాతలు

కాకినాడ,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ధాన్యం ఎంత ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్తితులు ఉన్నాయి. దీంతో ధాన్యాన్ని ఎవరికి అమ్మాలో …

సాయితేజ భౌతిక కాయం తరలింపు

డిఎన్‌ఎ ఆధారంగా గుర్తించిన అధికారులు కీలకంగా  పనిచేసిన చేతిపై ఉన్న పచ్చబొట్టు నేడు స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చిత్తూరు,డిసెంబర్‌11(జనంసాక్షి) :ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట …

లాన్స్‌నాయక్‌ సాయితేజ కుటుంబానికి అండ

50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఎపి ప్రభుత్వం నేరుగా కుటుంబ సభ్యులకు అప్పగించే యోచన అమరావతి,డిసెంబర్‌11 (జనంసాక్షి) :  తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఏపీ జవాన్‌ లాన్స్‌ …

లంచం తీసుకుంటూ దొరికిన జీఎస్టీ అధికారి

అమరావతి, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) :  విజయవాడ జీఎస్టీ సూపరింటెండెంట్‌ జాన్‌ మోషిష్‌ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. సకాలంలో పన్నులు చెల్లించని సంస్థల నుంచి కొంతకాలంగా …

రోడ్డు మరమత్తు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌

తిరుమల, డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్‌ ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను …