సీమాంధ్ర

41 రోజుకు చేరిన అమరావతి పాదయాత్ర

మహారాష్ట్ర రైతుల సంఫీుభావం చిత్తూరు, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆప్రాంత రైతులు , మహిళలు చేస్తున్న ’ న్యాయస్థానం నుంచి …

కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌

కడప, డిసెంబర్‌11 (జనంసాక్షి) : వల్లూరు మండలంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అభి రెడ్డి మల్లికార్జున్రెడ్డి …

ఎస్‌జిఎస్‌ను ఎయిడెడ్‌గా కొనసాగించాలని విద్యార్థుల ఆందోళన

విజయవాడ, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఎస్‌.జి.ఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగా నడపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 8వ రోజు విద్యార్థులు ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం …

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అనంతపురం, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినా పంటల రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బస్సుయాత్ర భాగంగా రైతు సంఘం జిల్లా నాయకులు లింగారెడ్డి …

వేదవిద్యార్థుల మృతికి మంత్రి వెల్లంపల్లి సంతాపం

జిజిహెచ్‌లో మృతదేహాలను పరిశీలించిన నేతలు గుంటూరు,డిసెబర్‌11 (జనంసాక్షి)  : కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. …

కాంట్రిబూషనరీ పెన్షన్‌ రద్దుకు సమరశంఖం

ఉద్యోగ సంఘాల ఆందోళనలో నిర్ణయం శ్రీకాకుళం,డిసెబర్‌11 (జనంసాక్షి)   కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేసేవరకు ఐక్య పోరాటాలను చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

ఉపాధ్యాయ హావిూలు నెరవేర్చాలి

కడప,డిసెబర్‌11(జనంసాక్షి)  ఎన్నికల సమయంలో తెదేపా ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేయాలని  ఉపాధ్యాయ సంఘాల నేతలు  డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు …

గంజాయి అక్రమ రావాణపై దృష్టి

కఠినచర్యలకు దిగిన పోలీసులు విశాఖపట్టణం,డిసెబర్‌11 (జనంసాక్షి)  జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి …

ఎర్రకూలీలకు డబ్బు జమలపై ఆరా?

చిత్తూరు,డిసెంబర్‌11 (జనంసాక్షి)    కొందరు బడా వ్యాపారవేత్తలు ఎర్రచందనం అక్రమ రావాణాతో కోట్లు సంపాదిస్తున్నారు.  వీరంతా అడ్వాన్సుగా కూలీలకు డబ్బులు జమచేస్తున్నారు. దీంతో చర్యలు తీసుకుంటున్నా శేషాచలం అడువుల్లో …

ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మోడీ నిర్ణయాలు

కార్పోరేట్లకు ఊడిగం చేసే యత్నాలకు పెద్దపీట ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ నారాయణ విజయవాడ,డిసెంబర్‌11((జనంసాక్షి) ): ప్రజల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పాటుపడాలనే విషయంపై రాజ్యాంగంలోని ఆదేశిక …