సీమాంధ్ర

ప్రజలపై భారం మోపేలా పన్నుల వడ్డింపు

  భారంగా మారనున్న ఆస్తిపన్ను పెంపు దశలవారీ ఆందోళనలు చేస్తామన్న పౌరసమాఖ్య విజయవాడ,నవంబర్‌16(జనం సాక్షి ): హైకోర్టులో వివాదంలో ఉన్న ఆస్తిపన్నుల పెంపుపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకుండానే …

డ్రగ్స్‌ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలి :

  ` సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అమరావతి,నవంబరు 14(జనంసాక్షి): డ్రగ్స్‌ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా …

 ‘విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తిరుపతి: ‘‘విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం …

క్లాస్‌రూమ్స్‌ డిజిటలైజేషన్‌సౌకర్యాల కల్పనకు ఆదేశాలు

ఏలూరు,నవంబర్‌11(జనం సాక్షి): జిల్లాలో పలు హైస్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటు చేయాలని డిఇవో అన్నారు. పాఠశాలలకు అవసరమైన అదనపు తరగతి గదులు, కంప్యూటర్‌ రూమ్‌లు, లైబ్రరరీలకు అవసరమైన …

కౌలురైతులకు రుణాల్లో మొడిచేయి

అనంతపురం,నవంబర్‌11 (జనం సాక్షి): కౌలు రైతులు ఆదరణకు నోచడం లేదుని, ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కౌలు రైతుల చట్టం కాగితాలకే పరిమిత …

ఆర్టీసీ స్థలాలల్లో థియేటర్లతో లాభాలకు ప్లాన్‌

రాష్ట్రవ్యాప్తంగా 59 బస్టాండ్లలో లీజుకు అవకాశం విజయవాడ,నవంబర్‌11(జనం సాక్షి): విజయవాడ బస్టాండ్‌లో మల్టీప్లెక్స్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక ఎపిఎస్‌ ఆర్టీసీ ఆదాయం కోసం ఇలాంటి ప్రతిపాదనలను …

సీతానగరం వంతెనకు మోక్షం లభించేనా?

నిధులు విడుదలయినా మొదలు కాని పనులు విజయనగరం,నవంబర్‌11(జనం సాక్షి): జిల్లాలో చాలా రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్డు ప్రయాణమంటే అధికారులు కూడా భయపడిపోతున్నారు. అడుగడుగునా గుంతలతో …

గ్రామాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలువైద్యసేవలు అందక అవస్థలు

నెల్లూరు,నవంబర్‌11జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లోని అంతర్గత రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఏ గ్రామానికి వెళ్లినప్పటికీ పారిశుధ్య లోపం కనిపిస్తోంది. దాంతో విషజ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలు సోకిన వ్యాధిగ్రస్తులకు వైద్యం …

పత్తి పరిశ్రమలకు అందని రాయితీ ఆందోళనలో ఉపాధి కూలీలు

  కర్నూలు,నవంబర్‌11(జనం సాక్షి): పత్తి పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని భావించి కొందరు రూ. కోట్లు పెట్టి పత్తి పరిశ్రమలను స్థాపించారు. అయితే గత …

బహిరంగ మద్యం విక్రయాలుపట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు

కాకినాడ,నవంబర్‌11(జనం సాక్షి):వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ అమలులో దారితప్పుతోంది. మద్యం వ్యాపారంలో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు బరి తెగించి మరీ అమ్మకాలు చేస్తున్నారు. …