సీమాంధ్ర

విూటర్ల బిగింపుతో ఇక ఉచిత విద్యుత్‌కు చెక్‌

చాపకింద నీరులా సాగుతున్న వ్యవహారం ఆందోళనలో అన్నదాతలు విజయవాడ,నవంబర్‌9జనం సాక్షి  :   కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు క్రమంగా ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయి. ఇందులో ఉచిత విద్యుత్‌ కూడా …

డాక్టర్‌ ఎల్లాకు రామినేని పురస్కారం

విజయవాడ,నవంబర్‌6 (జనంసాక్షి):   డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలను ప్రకటించారు. భారత్‌ బయోటిక్‌ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లాతో పాటు భారత్‌ బయోటిక్‌ జేఎండీ సుచిత్రా ఎల్లకు విశిష్ట పురస్కారం లభించింది. …

పెట్రో ధరలను ఎందుకు తగ్గించరు?

చంద్రబాబు సూటి ప్రశ్న అమరావతి,నవంబర్‌6 (జనంసాక్షి):   అనేక రాష్టాల్రు పెట్రో ధరలు తగ్గించాయని, ఇతర రాష్టాల్లోక్రన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు …

ప్రేమ పేరుతో నయవంచన

యవుతి నగ్న ఫోటోలను పంపడంతో ఆత్మహత్య శ్రీకాకుళం,నవంబర్‌6 (జనంసాక్షి):  రేగిడి ఆముదాలవలస మండలం, కొత్తచెలికానివలసలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో దళిత యువతిని హరీష్‌ అనే యువకుడు …

టిడిపి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

చిత్తూరు,నవంబర్‌6 (జనంసాక్షి) : టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురవడం కలకలం రేపుతోంది. బంగారుపాళ్యం, కలకడ జడ్పీటీసీ స్థానాలకు.. టీడీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. …

వైసిపిలో కార్పోరేషన్‌ చిచ్చు

ఆరో డివిజన్‌ అభ్యర్థి ఎంపికపై వ్యతిరేకత గుంటూరు,నవంబర్‌6 (జనంసాక్షి) : వైసీపీలో కార్పొరేషన్‌ ఎన్నికలు చిచ్చు రేపాయి. 6వ డివిజన్‌కు వైసీపీ అభ్యర్థి ఎంపికపై పార్టీలో వ్యతిరేకత …

జనావాసాల్లో చెత్త తొలగింపులో నిర్‌క్ష్యం: బోండా

విజయవాడ,నవంబర్‌6 (జనంసాక్షి):   జనావాసాల్లో చెత్త నిల్వపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో డంపింగ్‌ యార్డులోని 2.5 లక్షల టన్నుల చెత్తను.. శాస్త్రీయ పద్ధతిలో తొలగించామని …

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖకు నేవీ గుర్తింపు ?

విశాఖపట్నం,నవంబర్‌6 (జనంసాక్షి):   విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఇండియన్‌ నేవీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని …

జగన్‌ది ఎప్పటిలాగే రివర్స్‌ విధానం

పెట్రో ధరలు తగ్గించడంలో విఫలం: సోమిరెడ్డి 9న టిడిపి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు అమరావతి,నవంబర్‌6 (జనంసాక్షి):  సీఎం జగన్‌ జనం నడ్డి విరగ్గొడుతున్నారని.. బార్డర్‌లో బంకులను మూసి …

నేటినుంచి పాపికొండల సందడ

బోటు షికారుకు మళ్లీ ఏర్పాట్లు రాజమండ్రి,నవంబర్‌6 ( జనం సాక్షి ):  పాపికొండల యాత్రకు మళ్లీ సందడి మొదలయ్యింది. జలపాతాల నడుమ సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన పాపికొండల బోట్‌ …