సీమాంధ్ర

ఎపిలో కొనసాగుతున్న ఎయిడెడ్‌ సంస్థల అప్పగింత

ఎయిడ్‌ ఆగిపోవడంతో ఫీజలు మోత ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు విజయవాడ,నవంబర్‌2 జనంసాక్షి   : ఎపిలో ప్రభుత్వ ఒత్తిడితో అనేక ఎయిడెడ్‌ పాటశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఓ వైపు …

దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు

ప్రధాని మోడీ విలాసాలతో గడుపుతున్నారు ధరల పెరుగుదలతో సామాన్యుల జీవితాలు అతలాకుతలం ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి చింతా మోహన్‌ విజయనగరం,నవంబర్‌2 జనంసాక్షి : దేశంలో …

అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు

విజయనగరం,నవంబర్‌1(జనంసాక్షి) : ఆర్‌టిసి బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం దత్తిరాజేరు మండలంలో చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం మరడాం సవిూపంలో ఆర్‌టిసి …

అమరావతి ఉద్యమానికి రాజకీయ మద్దతు

రైతులకు అండగా నిలుస్తామన్న నేతలు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని దేవినేని పిలుపు సిఎం జగన్‌ మనసు మార్చుకోవాలన్న రామకృష్ణ అమరావతి,నవంబర్‌1(జనంసాక్షి) : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటూ… …

ఘనంగా ఆంధ్ర అవతరణదినోత్సవం

జెండా ఆవిష్కరించిన సిఎం జగన్‌ పొట్టి శ్రీరాములుకు నివాలి అర్పించి సిఎం శుభాకాక్షలు తెలిపిన ప్రధాని మోడీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి నివాళి అమరావతి,నవంబర్‌1 …

అమరావతి రైతుల పాదయాత్రకు శ్రీకారం

45రోజుల పాటు సాగనున్న మహాపాదయాత్ర 45రోజులపాటు సాగి డిసెంబర్‌ 17న తిరుపతిలో ముగింపు మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు అమరావతి,నవంబర్‌1  (జనంసాక్షి)  : ఏపీ ఏకైక …

9మంది ముత్తయిదువలతో యాత్ర ప్రారంభం

యాత్రకు అగ్రభాగాన నిలిచిన మహిళలు అమరావతి,నవంబర్‌1 (జనంసాక్షి)  : తుళ్లూరు శివాలయం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కాగా భారీగా రైతులు హాజరు కావడంతో తుళ్లూరులో వీధులు కిక్కిరిసిపోయాయి. …

రైతుల మహాపాదయాత్రకు రేణుక మద్దతు

నేను వీరజవాన్‌ కూతురిని…భయమంటే ఏమిటో తెలియదు రైతులకు మద్దతు పలికితే ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటు విజయవాడ,నవంబర్‌1  (జనంసాక్షి)  : అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు మాజీ …

మంగినపూడి బీచ్‌లో బాలుడు గల్లంతు

విజయవాడ,నవంబర్‌1  (జనంసాక్షి)  : సముద్ర స్నానానికి దిగి బాలుడు గల్లంతయిన ఘటన ఆదివారం సాయంత్రం మంగినపూడిలో చోటుచేసుకుంది. పెడన నుండి వచ్చిన విట్టంశెట్టి జయకృష్ణ (15) ఆదివారం …

దాడు చేస్తున్నా ఆగని గంజాయి రవాణా

ఎక్కడో ఓ చోట నిత్యం పట్టుబడుతున్న దొంగలు దందాకు అలవాటు పడి దారులు వెతుక్కుంటున్న దళారులు హైదరాబాద్‌,నవంబర్‌1 (జనంసాక్షి) : ఉభయ తెలుగు రాష్టాల్ల్రో దాడులు విపరీతంగా సాగుతున్నా గంజాయి …