సీమాంధ్ర

కల్తీ బియ్యం అమ్మితే చర్యలు

పామూరు , జూలై 26 : రైస్‌ మిల్లర్లు కల్తీ బియ్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ షేక్‌ షమీద్‌ హెచ్చరించారు. గురువారం మండలంలోని …

తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం

పామూరు , జూలై 26 : తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం అని బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు షేక్‌ రమీజాబి, డి రామసుబ్బులు, డి …

భృణ హత్యలను నివారించాలి

కొనకనమిట్ల , జూలై 26 : సృష్టికి మూలం ఆడదేనని అలాంటి ఆడపిల్లలను గర్బంలోనే చిదిమివేయడం అమానుషం అని అలాంటి భృణ హత్యలను నివారించాలంటూ జననీ శిశు …

కొనకనమిట్లలో పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ

కొనకనమిట్ల , జూలై 26 : మండల కేంద్రమైన కొనకనమిట్లలో మహిళా శిశు చైతన్య సదస్సుల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పోషకాహార అవగాహన …

పోషకాహారంపై అవగాహన కల్పించాలి

సిడిపివో నూర్జహాన్‌బేగం కొనకనమిట్ల , జూలై 26 : పోషకాహార ప్రాముఖ్యతపై గ్రామాల్లోని బాలింతలకు, గర్భవతులకు తెలియచేయాల్సిన అవసరం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎంతైనా ఉందని ఐసిడిఎస్‌ పొదిలి …

టీడీపీ వల్లే బీసీలకు అభ్యున్నతి

గుంటూరు, జూలై 26 : తెలుగుదేశం పార్టీ బిసిల అభ్యున్నతికి మొదటి నుంచి పాటు పడుతోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కె.ఎర్రంనాయుడు అన్నారు. ఆ విషయంపై …

జెసి మాటలు రాయలసీమ ప్రాంతానికి తూట్లు ఆర్‌జెపి కొత్తూరు

కర్నూలు, జూలై 26 : మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి రాయలతెలంగాణకే తన మద్దతు అని చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతానికి తూట్లు పొడవడమే అవుతుందని రాయలసీమ …

బావిలో పడి బాలుడు మృతి

కడప, జూలై 26: బావిగట్టున ఉన్న పిచ్చికగూటికోసం ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి ఒక బాలుడు మృతి చెందాడు. గోపవరం మండలం భూమిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం జరిగిన …

ఒక వ్యక్తి దారుణ హత్య

కడప, జూలై 26 : కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులోని సాయి వైన్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దారుణంగా …

విద్యాప్రగతే అభివృద్ధికి కొలమానం

విజయనగరం, జూలై 26 : విద్యా ప్రగతే అభివృద్ధికి కొలమానమని పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పెంటపాటి మార్కండేయులు పేర్కొన్నారు. మారుతీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని …

తాజావార్తలు