సీమాంధ్ర

350 ఆలయాల్లో మనగుడి సంబరాలు

శ్రీకాకుళం, జూలై 27 : శ్రావణ మాసం సందర్భంగా దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి శ్రావణ …

ఉత్తరాంధ్రపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ – తోటపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి

– కళా వెంకటరావు డిమాండ్‌ శ్రీకాకుళం, జూలై 27 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తరాంధ్రపై కపట ప్రేమ వలబోస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత …

ఉపాధిలో మరో 50రోజుల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ అబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50రోజుల …

కర్నూలులో ఇద్దరి హత్య

కర్నూలు: కర్నూలులోని మానస దాబాలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఏడుగురు మిత్రులు కలిసి దాబాకు వెళ్లారు. వీరిపై 12మంది ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. వీరిలో …

కొనసాగుతున్న భూతల ద్రోణి! రాష్ట్రవ్యాప్తంగా కురుసున్న వర్షాలు

విశాఖపట్నం, హైదరాబాద్‌, జూలై 26 : బంగాళాఖాతంలో ఏర్పడిన భూతక ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలోల వర్షాలు పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు …

ఆంధ్రకు మరో పెద్ద ఓడరేవు!

హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్ష): ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ఓడరేవు నిర్మితం కావచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో 996 కి.మీ మేర సముద్రతీరం ఉంది. విశాఖ ఒక్కటే పెద్ద …

సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులో ఉన్మాది దాడి

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం ముగ్గురు మృతి మరొకరి పరిస్థితి విషమం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, …

నీటి విడుదలపై నిరవధిక దీక్ష

విజయవాడ, జూలై 26 : కృష్ణాడెల్టాకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆగస్టు 4వ తేదీనుండి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని రైతు సమాఖ్య నాయకుడు …

కూలింగ్‌ కెనాల్‌లో మృతదేహం

విజయవాడ, జూలై 26 : విటిపిఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో మృతదేహం బయటపడింది. ఎవరినో హత్య చేసి ఆ మృతదేహాన్ని కూలింగ్‌ కెనాల్‌లో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. గురువారం …

మహిళ దారుణ హత్య

విజయవాడ, జూలై 26 : జిల్లా కేంద్రమైన మచిలిపట్నంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపైనే దుండగులు ఆమెను కత్తులతో పొడిచి చంపారు. గురువారం జరిగిన …

తాజావార్తలు