తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఒకరి పట్టివేత గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు …
కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): ఆలయంలో పనిచేస్తున్న పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది. పులికొండలోని రంగస్వామి దేవాలయానికి వచ్చిన మహిళా భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆ …
గుంటూరు,ఆగస్ట్7(జనంసాక్షి): అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోటలో నివాసముంటున్న మహిళ.. గతంలో …
నలుగురు మృతి ..ముగ్గురి పరిస్థితి విషమం కడప,ఆగస్ట్7(జనంసాక్షి): మైదుకూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం డి. అగ్రహారం సవిూపంలో టమోటా లోడుతో వెళ్తున్న …
ఏడేళ్లయినా పూర్తికాని భూసేకరణ లక్ష్యం నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తం చేసిన అజయ్ శర్మ విజయనగరం,ఆగస్ట్7(జనంసాక్షి): గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణ ఏడేళ్లయినా పూర్తికాలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక …
కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): రాయలసీమ హక్కులను కాపాడుకునేందు శ్రీశైలం నుంచి పోరాటం ప్రారంభించామని టిడిపి నేత మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. శ్రీశైలం డ్యాంను రాయలసీమ టీడీపీ నేతలు సందర్శించారు. …
అది ముమ్మాటికీ మతత్వ పార్టీయే అన్న అంజాద్ బాషా అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా బీజేపీపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని …
శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): భారతీయ కళల గురించి మాట్లాడాల్సి వస్తే ..ముందుగా మాట్లాడవలసింది చేనేత కళా రంగం గురించే అని జనసేనాని పవన్ కళ్యాణ్ …
మైసూరుకు చెందిన మహిళ కిడ్నాప్ తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు తిరుపతి,ఆగస్టు7(జనంసాక్షి): అలిపిరి లింక్ బస్టాండ్ స్టాండ్ వద్ద కిడ్నాప్నకు గురైన నాలుగు నెలల బాలున్ని పోలీసులు …