రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై …
ఖమ్మం : విజయవాడ-జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో …
అమరావతి : వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని …
ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …
హైదరాబాద్ : విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ మరోసారి సత్తాచాటింది. క్షేత్రస్థాయిలో పర్యటించి బ్యాలెట్ పత్రాల్లో నిక్షిప్తంచేసిన ఫలితాలకనుగుణంగా తెలంగాణ లోక్సభ స్థానాల్లో ఆయా …