వరుసగా మూడో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం అర్హులైనవారు పేర్లు నమోదు చేసుకోవాలి నిధులను ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన సిఎం జగన్ అమరావతి,ఆగస్ట్10(జనం సాక్షి): ’వైఎస్ఆర్ …
కర్నూలు,ఆగస్ట్10(జనం సాక్షి): కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్నాటక నుంచి నీరు రావడంతో శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్ప్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి …
ఆయన జయంతి సందర్బంగా నివాళి తిరుపతి,ఆగస్ట్10(జనం సాక్షి): ’మా తెలుగుతల్లికి మ్లలెపూదండ’లల్లినవాడు…ప్రతి రోజూ వేలాది పాఠశాలల్లో లక్షలాది విద్యార్థులు మన రాష్ట్ర గీతమైన ’మా తెలుగు తల్లికి …
ఒంగోలు,ఆగస్ట్9(జనంసాక్షి): కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్దాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా భావించే …
వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అమరావతి,ఆగస్ట్9(జనంసాక్షి): దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు.క్షేమం జగన్ పాలనలోనే జరుగుతోందన్నారు. బాబు …
విజయవాడ,ఆగస్ట్9(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే …
తిరుమల,అగస్టు9(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని పెళ్లి సందడి టీం దర్శించుకుంది. నటి ఎంపీ సుమలత డైరెక్టర్ రాఘవేంద్రరావు, నటి, ఎంపీ సుమలత, హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, నిర్మాత …
దేశాన్ని కాపాడుకోకుంటే ముప్పు సేవ్ ఇండియాలో సిఐటియూ నేతల ఆందోళన విజయనగరం,ఆగస్ట్9(జనంసాక్షి): దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్న బిజెపి, మోడీ నుంచి దేశాన్ని కాపాడుకుందామని కార్మిక, రైతు, …
సేవ్ ఇండియా కార్యక్రమంలో సిఐటియూ ఆందోళన విజయవాడ,ఆగస్ట్9(జనంసాక్షి): మోడీ ప్రభుత్వం తీసుకోచ్చిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. …
అక్రమాలపై వార్తలు రాసినందుకు కానిస్టేబుల్ కక్ష తమ్ముడితో కలసి కిరాతకంగా చెన్నకేశ హత్య తక్షణం నిందితుల అరెస్క్టు డిజిపి సవాంగ్ ఆదేశాలు కర్నూలు,ఆగస్ట్9(జనంసాక్షి): కర్నూలు జిల్లా నంద్యాలో …