కరెంట్ వైర్లు తగిలి మగ్గురు మృతి చిత్తూరు,అగస్టు9(జనంసాక్షి): చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ …
తొలిసోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు శ్రీశైలం,ఆగస్ట్9(జనంసాక్షి): శ్రీశైలంలో శ్రావణశోభ సంతరించుకుంది. తొలి సాఓమవారం కావడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణ …
గుంటూరు,ఆగస్ట్9(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల బృందం వెళ్లింది. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పులిచింతలకు బృందం వెళ్లింది. మాదిపాడు దగ్గర టీడీపీ వాహనాలను …
తిరుమల,ఆగస్ట్9(జనంసాక్షి): తిరుమలలో కాలుష్య నివారణకు, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరల భారం నుంచి విముక్తి కోసం ఎలక్టిక్ర్ వాహనాలు నడపాలన్న టీటీడీ సంకల్పానికి బీజం …
చిత్తూరు,ఆగస్ట్9(జనంసాక్షి): కాణిపాకం ఆలయంలో నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాసగా మారింది. ఈవో తీరుపట్ల ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉభయదారులతో ఆలయ …
కాఫర్ డ్యాం డయా ఫ్రమ్వాల్ నిర్మాణానికి శ్రీకారం ఏలూరు,అగస్టు9(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా …
విజయవాడ,అగస్టు9(జనంసాక్షి): ఆంధ్రా ఆస్పత్రిలో డాక్టర్లు అరుదైన పద్దతిలో గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో 15 ఏల్ల బాలుడికి వచ్చిన సమస్యను తీర్చారు. నాగ వెంకట అర్జున్ అనే …
గుంటూరు,అగస్టు7(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్ వద్ద పనులు కొనసాగుతున్నాయని, స్డాప్ లాక్ గేట్ ఏర్పాటు పూర్తి చేస్తామని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. శనివారం ఆయన …