Main

పారిశుద్య కార్మికులకు 5నెలలుగా జీతాలు లేవు

సిఐటియూ ఆధ్వర్యంలో ఆందోళన గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): మంగళగిరి ` తాడేపల్లి కార్పొరేషన్‌లో విలీనం చేసిన గ్రామాల్లోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 5 నెలల పెండిరగ్‌ వేతనాలు చెల్లించాలని, …

ఎసిబి వలలో సర్వేయర్‌

11వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత విశాఖపట్టణం,అగస్టు26(జనంసాక్షి): పద్మనాభ మండల సర్వేయర్‌ ఉపేంద్ర ఏసీబీ వలకు చిక్కారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బ్రాందేయపురంలో …

తాగిన మైకంలో బాబయ్‌పై దాడి

బీరుసీసాతో పొడవడంతో మృతి ఒంగోలు,ఆగస్ట్‌26((జనంసాక్షి)): మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని …

మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ బాధ్యతలు స్వీకరించిన హేమమాలిని రెడ్డి

ఎపిలో మహిళలకు సిఎం పెద్దపీట: ధర్మాన కృష్ణప్రసాద్‌ గుంటూరు,అగస్టు25(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, అన్ని వర్గాలకు సముచిత స్థానం …

తెలుగు రాష్టాల్ల్రో నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం ప్రకాశంలో నలుగురు…విశాఖలో ఇద్దరు మృతి అనంతలో ఒకరు, మేడ్చెల్‌లో మరోకరు మృత్యువాత సూర్యాపేట జిల్లాలో బోల్తాపడ్డ కాకినాడ ట్రావెల్స్‌ బస్సు విజయవాడ,ఆగస్ట్‌25(జనంసాక్షి): …

అశ్లీల వీడియో కేసుల్లో ముగ్గురి అరెస్ట్‌

విూడియా సమావేశంలో ఎస్పీ వెంకట అప్పలనాయుడు తిరుపతి,అగస్టు25(జనంసాక్షి): సోషల్‌ విూడియాలో అసభ్యకరమైన చిన్నపిల్లల అశ్లీల వీడియోలను పోస్టు చేసిన కేసులో ముగ్గురిని సైబర్‌ పోలీసు లు అరెస్టు …

మరికాసేపట్లో పెళ్లి..అంతలోనే పెను విషాదం

పెళ్లికూతురును తీసుకుని వెళుతుండా ఘోరం బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు దుర్మరణం ఒంగోలు,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఆ ఇంట్లో కాసేపట్లో పెళ్లిభాజాలు మోగబోతున్నాయి. అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసి వరుడు …

రమ్య హత్యపై తక్షణమే స్పందించిన ఎపి ప్రభుత్వం

వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన తీరు ప్రశంసనీయం బాధి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించింది జాతీయ ఎస్సీ కమిషన్‌ వెల్లడి గుంటూరు,అగస్టు23(జనంసాక్షి): రమ్య హత్య జరిగిన …

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచాం

7 లక్షలకు పైగా బాధితులకు రూ.666.84 కోట్లు జమ ప్రైవేట్‌ రంగంలో మోసపోయిన వారిని ఆదుకున్న ఘనత ఎపిదే గత ప్రభుత్వం సంస్థతో లాలూచీ పడి మోసం …

భారత మాత్ర విగ్రహాన్ని తొలగించడం దారుణం

తాలిబన్లను మించిన జగన్‌ పాలన గిరిజనులను దారుణంగా హింసించడం ఎక్కడి పాలన జగన్‌ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్‌ అమరావతి,అగస్టు24(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్‌ …