విజయనగరం,ఆగస్ట్23(జనంసాక్షి): రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జనవరి 19 నుంచి 21 వరకు విజయనగరంలో నిర్వహించనున్నామని రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎ.హైమ తెలిపారు. …
గుంటూరులో 29,30 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు గుంటూరు,ఆగస్ట్23(జనంసాక్షి): కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో 29,30 తేదీలలో జరిగే జాతీయ సెమినార్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు …
పశ్చిమగోదావరి, అగస్టు21(జనంసాక్షి): పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. …
ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులు నెల్లూరు,అగస్టు21(జనంసాక్షి): టాటా విరాన్ తన చైన్ లింక్ ఫెన్స్లు, బార్బ్డ్ వైర్ ఒరిజినల్ ఉత్పత్తులను ఆధీకృత డీలర్లు, డిస్టిబ్యూట్రర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.. …
కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ …
విశాఖపట్నం,అగస్టు21(జనంసాక్షి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్ ట్రాక్, భక్తులకు మెరుగైన …
అమరావతి,అగస్టు21(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866`243614, …