పిల్లలతో సహా తండ్రిని కాపాడిన స్థానికులు అనంతపురం,అగస్టు24(జనంసాక్షి): భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు …
బిజెపి నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు గుంటూరు,అగస్టు24(జనంసాక్షి): ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విచారణ నిమిత్తం రమ్య …
ఆందోళనలో టీచర్లు, విద్యార్థులు తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన పాజిటివ్ విజయవాడ,అగస్టు23(జనంసాక్షి): ఎపిలో కరోనా మహమ్మారి పంజాని విసురుతుంది. ఇటీవల స్కూళ్లు తెరవడంతో విద్యార్థుల్లో కేసులు …
కర్నూలు,అగస్టు23(జనంసాక్షి): నగరంలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు …
న్యాయస్థానాన్ని ఓప్పించే ముందుకు సాగుతాం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం విూడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి బొత్స అమరావతి,అగస్టు23(జనంసాక్షి): ఏపీ ప్రభుత్వం 3 రాజధానులకు …
పెల్లి పత్రికలు పంచడానికి వెళ్తూ మృత్యువాత అమరావతి,ఆగస్ట్23(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన …
టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి విజయవాడ,ఆగస్ట్23 (జనంసాక్షి): టంగులూరి ప్రకాశం పంతులు గుండెల విూద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడిరది. …