స్పొర్ట్స్

ఖేల్‌రత్నకు కోహ్లీ, విూరాబాయి చాను

– అవార్డుకు సిఫార్సు చేసిన సెలక్షన్‌ కమిటీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ విూరాబాయి చాను …

డీడీసీఏకు సెహ్వాగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ఢిల్లీ అండ్‌ డిస్టిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. డీడీసీఏ …

నేటినుంచి ఏషియా కప్‌

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో దుబాయ్‌ చేరుకున్న జట్టు ముంబై,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా.. మరో కప్‌ కు సిద్ధమైంది. ఆసియా కప్‌ కు ఐసీసీ …

జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన భారత్‌ పోరు

– లీడాంగ్‌ చేతిలో ఓటమిపాలైన శ్రీకాంత్‌ టోక్యో, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : జపాన్‌ ఓపెన్‌ సిరీస్‌లో భారత్‌ పోరు ముగిసింది. తాజాగా తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ 21-19, …

సౌరభ్‌ చౌదరి సంచలనం

షూటింగ్‌లో బంగారు పతకం కైవసం చాంగ్వోన్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): భారత్‌కు చెందిన 16 ఏళ్ల యువ సంచలన షూటర్‌ సౌరభ్‌ చౌదరి మరోసారి తన సత్తా చాటాడు. తాజాగా దక్షిణ …

గెలుపు దగ్గరకు రావడం కాదు

గెలిచి చూపాల్సిన అవసరం ఉంది ఓటమిపై జట్టు సభ్యులకు కోహ్లీ సూచన సౌథాంప్టన్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి …

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు.. 

భారత్‌ పర్యటన ఖరారు – అక్టోబర్‌ 4 నుంచి తొలి టెస్టు ప్రారంభం – రెండు టెస్టు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న జట్లు – …

రజతంతో సరి

– ఫైనల్‌లో ఓటమి పాలైన పీవీ సింధు – రజతం గెలిచిన తొలి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సింధు జకర్తా, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భారత …

కోహ్లీ మరో ఘనత

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం న్యూఢిల్లీ,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో ఘనత …

భవిష్యత్‌లో స్వర్ణపతకం తప్పక గెలుస్తా

– గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించా రజతం సాధించటం పట్ల సంతోషంగా ఉంది నాకు ఫైనల్‌ ఫోబియా లేదు విలేకరుల సమావేశంలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు హైదరాబాద్‌,ఆగస్టు …

తాజావార్తలు