స్పొర్ట్స్

వరల్డ్ కప్ గతి మార్చిన ఆ ‘ఏడు’ మార్పులు!

సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సమరం మరో మ్యాచ్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ కొన్ని వినూత్న మార్పులకు …

సచిన్ బొమ్మ తీసేశారు!!

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం పెట్టిన సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఇప్పుడు తీసేశారు. అప్పట్లో బొమ్మ పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి …

నా భర్తను కలుసుకోబోతున్నా: ధోని భార్య

 రాంచీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన దేశం గర్వించేలా ఉందని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షిసింగ్ ధోని పేర్కొంది. ‘ …

అనుష్క చేసిన తప్పేంటి?: గంగూలీ

 సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో విరాట్ కోహ్లి వైఫల్యానికి అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణమంటూ వస్తున్న విమర్శలను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ …

ఆ నిబంధన మార్చాలి: ధోని

మెల్ బోర్న్: వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రవేశపెట్టిన ‘నలుగురు ఫీల్డర్ల’ నిబంధన మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని …

ఒత్తిడితో ఓటమిపాలయ్యాం: ధోనీ

సిడ్నీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించలేకపో్యామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఈ …

టీమిండియా ఇక ఇంటికి

 ప్రతీ జట్టు లక్ష్యం ప్రపంచ చాంపియన్ కావడం. విజేతగా నిలిచేది మాత్రం ఒక్కటే. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించాలన్న టీమిండియా కల సాకారం కాలేదు. డిఫెండింగ్ …

ధోనీ రనౌట్

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయ్యాడు. 64 బంతుల్లో మూడు …

200 పరుగులు దాటిన టీమిండియా

సిడ్నీ, మార్చి 26 : పడుతూ లేస్తూ టీమిండియా 200 పరుగుల మైలురాయికి చేరుకుంది. విజయం కోసం భారత్‌ 55 బంతుల్లో 125 పరుగులు చేయాల్సి ఉంది. …

ఐదో వికెట్‌ను కోల్పోయిన భారత్‌

సిడ్నీ, మార్చి 26 : వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో భారత్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 178 పరుగుల వద్ద రహానే(44) ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి …