హైదరాబాద్

జాతీయ లోక్ అదాలత్ లో 714 కేసులు పరిష్కారం.

జహీరాబాద్ ఆగస్టు 13( జనంసాక్షి) మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం  స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. …

దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ – రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని  రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ …

జాతీయ లోక్ అదాలత్ లో 67 కేసులు పరిష్కారం.

న్యాయమూర్తి టి. స్వప్న. తాండూరు అగస్టు 13(జనంసాక్షి) తాండూరు పట్టణన్యాయ స్థానంలో న్యాయ మూర్తి టి. స్వప్న (జూనియర్ సివిల్ జడ్జ్ లీగల్ సర్వీస్ ఆధారిటి చైర్మన్ …

ఫ్రీడం ర్యాలీని ప్రారంభించిన జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి

… స్టేషన్ ఘనపూర్ ఏసీపి డి రఘు చందర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 13 , ( జనం సాక్షి) : చిల్పూర్ మండలం లోని మల్కాపూర్ …

నేడు కందికొండ క్రాస్ రోడ్ నుండి ప్రారంభం కానున్న 2వ రోజు పాదయాత్ర

– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ కురవి ఆగస్టు-13 (జనంసాక్షి న్యూస్) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు భాగంగా ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షులు …

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా కట్టా సుధాకర్ రెడ్డి నియామకం.

హర్షం వ్యక్తం చేసిన జిల్లా బిజెపి శ్రేణులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13 (జనంసాక్షి): అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కట్టా సుధాకర్ రెడ్డి …

అంగరంగ వైభవంగా జాతీయ గీతాలపన, మహా ర్యాలీ.

– పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు. ఫోటో రైటప్: 1. జాతీయ గీతాలపన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. 2. మహా ర్యాలీ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర …

టేకులపల్లి మండలం లో అజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు

 రూట్ మ్యాప్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం టేకులపల్లి, ఆగస్టు 13( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో ఆజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించ నున్నట్లు …

రేపు ఉచిత కంటి వైద్య శిభిరం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఈ నెల 15న సోమవారం ఉచిత కంటి వైద్య శిభిరాన్ని …

జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలి.

జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా ఆగస్టు నేడు ఆదివారం సాయంత్రం 3 గంటల …