హైదరాబాద్

వీవీకి బెయిలిచ్చిన సుప్రీంకోర్టు

మెడికల్ గ్రౌండ్స్ మీద వీవీకి సుప్రీంకోర్టు పర్మనెంటు బెయిల్ ఇచ్చింది. అయితే బొంబాయి వదిలి వెళ్లకూడదని షరతు

మణుగూరు పట్టణంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన పినపాక నియోజకవర్గం

ఆగష్టు 10 (జనం సాక్షి): భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం మణుగూరు పట్టణంలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ను సి ఐ …

కె వి పి ఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా తిప్పారపు సురేష్ ఎన్నిక

కరీంనగర్ ఆగస్ట్ 10. జనంసాక్షి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కెవిపిఎస్ ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు సంగారెడ్డి జిల్లా లో 7,8,9,తేదీలలో జరిగాయి. …

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ ఆధ్వర్యం …

13న జరిగే సెమినార్ ను విజయవంతం చేయండి…జులకంటి

మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్ర ఉద్యమం- కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై ఈనెల 13న మిర్యాలగూడలో జరిగే సెమినార్ ను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే …

పాలకుల విధానాలు ఎండ గట్టండి

కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్. హుస్నాబాద్ ఆగస్టు 09(జనంసాక్షి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు …

*రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని బాధలు తీరుతాయి*.

*పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ సంపత్ కుమార్* అలంపూర్ ఆగస్ట్  ( జనం సాక్షి )  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాబందుల పాలన సాగుతుందని ఈ …

దేశంలో అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.

కాంగ్రెస్ పార్టీ సేవలు దేశానికి ఎంతో అవసరం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలి. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ …

స్వాతంత్ర సమరయోధులు కి ప్రభుత్వం తరఫున సత్కారం

 ఎం ఎంపీ బీబీ పటేల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జనం సాక్షి జోగిపేట ఆందోల్ మంగళవారం జోగిపేట పట్టణానికి చెందిన తామర పత్ర గ్రహీత లింగమయ్య గౌడ్ …

ఇంటింటా మువ్వన్నెల జెండా ప్రతి పౌరుడు గుండె నిండా దేశభక్తిని చాటుకోవాలి

కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్      ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగురవేసి   ప్రతి పౌరుడు గుండె నిండా …