హైదరాబాద్

వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలి

గుడిహత్నూర్: ఆగస్టు 9( జనం సాక్షి)భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలని ఎంపీడీఓ సునీత అన్నారు  మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వజ్రోత్సవాల నిర్వాహణ పై సర్పంచులు …

ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.

జనం సాక్షి ఉట్నూర్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండలంలోని మతడి గూడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికి …

17వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 9(జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు  మంగళవారం తహశీల్దార్ కార్యాలయం …

స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయండి

గుడిహత్నూర్: ఆగస్టు  ( జనం సాక్షి).బహుజన రాజ్యధికారం కోసం డా విశారదన్  మహరాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయాలని  దళిత శక్తి పోగ్రాం(డిఎస్పీ)మండల …

*త్రివర్ణ శోభితం.. జోగులాంబ ఆలయం*

అలంపూర్‌ ఆగస్ట్10జనం సాక్షి     స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అలంపూర్‌లో బుధవారం జోగులాంబ, నవబ్రహ్మ ఆలయాలకు జాతీయ జెండారంగులు కనిపించే విధంగా విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆలయాలు …

*సింగరాజుపల్లి ని మండలంగా ప్రకటించండి*

 *దేవరుప్పుల,ఆగస్టు  (జనం సాక్షి) :* మండలంలోని సింగరాజు పల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సింగరాజుపల్లి గ్రామ  సాధన సమితి సభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి …

*బియ్యపు గింజ పరిమాణంలో ‘జాతీయ జెండా’ను రూపొందించిన స్వర్ణకారుడు..

    దేవరుప్పుల, ఆగస్టు  (జనం సాక్షి):      దేవరుప్పుల  మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన తుడిమిల్ల మహేంద్రాచారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు.75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవం’ …

నేడు మద్దూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన.

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో 10-08-2022 రోజు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటిస్తారని మండల అధ్యక్షులు వెంకటయ్య ఒక ప్రకటన …

ఘనంగా పీర్లపండుగ వేడుకలు

అగస్టు 9 (జనంసాక్షి)మండల పరిధిలోని పెంచికలపాడు గ్రామంలో మంగళవారం పీర్లపండుగఘనంగా నిర్వహించారు గ్రామంలో మెహరంపండుగ సందర్భముగా మసీదులో పిర్లను కుర్చొపెట్టి భక్తి శ్రద్ధలతో నమాజ్ చెసి మతలకు …

జాతీయత భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

-కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ ఆగస్టు9(జనం సాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రజలను ప్రభావింతులను చేస్తూ ఎక్కువగా పాల్గొనేలా చేసి జాతీయత భావాన్ని …