హైదరాబాద్

రోడ్డు పక్కన గుంతను పూడ్చండి.. సారు…..

అక్కన్నపేట ఆగస్టు  (జనంసాక్షి) హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మల్చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయి గుంత …

కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డులలోని ప్రజా సమస్యల పై దృష్టి సారించాలి

 – ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్ నగర్ ఆగస్టు 9 (జనం సాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డులలోని ప్రజా సమస్యల …

పోస్టల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఆజాదీకా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో  భాగంగా సూర్యాపేట పోస్టల్ ఉద్యోగులు మంగళవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ …

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ*

గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(09):* గోపాల్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న …

జూపల్లి అనుచరుడు హర్షవర్ధన్ రెడ్డి వర్గంలో చేరిక.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు (జనంసాక్షి): మాజీ మంత్రి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అనుచరుడు పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నె గ్రామ …

భూదాన్ భూములను పేదలకు పంచాలి- సిపిఎం మండల కార్యదర్శి వట్టెపు సైదులు

*మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మండల కేంద్ర పరిధిలోని సర్వే నెంబర్ 1057లో గల 150 ఎకరాల భూదాన్ భూములను పేదలకు పంచాలని సిపిఎం మండల …

లక్ష్మీదేవిపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం

లక్ష్మీదేవిపల్లి, ఆగష్టు , జనంసాక్షి: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ముంచెత్తడంతో దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి, బైరాగులగూడెం, గంగోలు డబుల్ బెడ్ …

హైవేపై గుంతలు పూడ్చిన సర్పంచ్ మాజీ సర్పంచ్…

చేవెళ్ల ఆగస్టు (జనంసాక్షి) గొల్లపల్లి  విలేజ్ లో షాద్ నగర్ కంది హైవే రోడ్ లో రోడ్డు గుంతలుగా ఉండడం వలన మాజీ సర్పంచ్ అయినటువంటి ఎల్ …

జాతీయ సమైక్యత పెంపొందించటకై పోస్టల్ సిబ్బంది బైక్ ర్యాలీ.

తొర్రూర్ ,ఆగస్టు  (జనంసాక్షి)   డివిజన్ కేంద్రంలో ఆజాద్ కి  హింద్ మహోత్సవం లో  భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ను నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ పోస్టల్ …

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అదిలాబాద్ పట్టణం లో *ఆజాదిక గౌరవ యాత్ర…*

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ …