హైదరాబాద్

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ సిబ్బంది మూకుమ్మడి సెలవు

కర్నూలు: కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ ఏడీఈ, ఏఈలు మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఏఈపై ఉద్యోగి దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోలేదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ …

గాలి బెయిల్‌ కేసు పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసులో లక్ష్మినరసింహారావు, సూర్యప్రకాశ్‌ను కస్టడీకీ ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై ఈ రోజు వాదనలు పూర్తియ్యాయి. ఏసీబీ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి …

అమెరికాలో అగంతకుడి ఘాతుకం

అమెరికా: అమెరికాలోని కోలారాడలో బ్యాట్‌మెన్‌ సినిమా ఫ్రివ్యూషోలో అగంతకుడు విచక్షణ రహిత్గంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే పదిమంది మరణించారు 40మందికి పైగా తీవ్ర గాయలయినాయి.

ఐపిఎస్‌ ఉమేశ్‌కుమార్‌ అభ్యర్థనను పరిశీలించాలి:సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: డిజీపీ పదవికోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది. డీజీపీ పదవికి దినేష్‌రెడ్డి నియమకం చెల్లదని ఆయన …

జంటనగరాల పర్యటనకు మరో నాలుగు బస్సులు

హైదరాబాద్‌: జంటనగరాల్లో పర్యాటన స్థలాల సందర్శనకు వీలుగా పర్యాటక శాఖ మరో నాలుగు కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టింది. వీటిని మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ …

తెలంగాణ దేవాలయాలపై తితిదే దృష్టిసారించాలి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజును తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ రోజు కలిశారు. తెలంగాణలోని దేవాలయాల ఉద్ధరణపై తితిదే దృష్టిసారించాలని ఆయనను …

కోర్టుకు హాజరైన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసు విచారణ నిమిత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఒకటో మెట్రోపాలిటన్‌ …

రేపే పదో తరగతి సప్లమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌ : రేపు మంత్రి కె పార్థసారధి చేతుల మీదుగా పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.

మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

రంగారెడ్డి: ఐఏఎస్‌ అధికారులపై నోటి దురుసుతో వ్యవహరించినందున మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఐఏఎస్‌ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని …

మరోసారి మంత్రుల బృందం సమావేశం

హైదరాబాద్‌: మంత్రుల బృందం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మంత్రి ఆనం నివాసంలో సమావేశం కానుంది. రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స …