Main

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ రక్షణకు చర్యలు

శాంతిభద్రతలపై పోలీసుల దృష్టి కలప స్మగ్లర్లకు అరదండాలి ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ రోణతో పాటు, శాంతిభద్రతలపై ఇరు వాఖలకు చెందిన అదికారులు ముమ్మర చర్యలు …

అత్యధిక స్థానాల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం

ఏకగ్రీవాలతో పాటు,ఎన్నికల్లోనూ గులాబీ దండు సత్తా కెసిఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న అల్లోల్ల నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు …

సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా …

మొదలైన నాగోబా జాతర సందడి

గంగాజలాన్ని సేకరించేందుకు మెస్రం వంశీయులు గిరిజన సంస్కృతికి ప్రత్యేక ఆదరణ ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యత ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): నాగోబా జాతరకు గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో కార్యక్రామలు ఊపందుకున్నాయి. పవిత్ర …

అక్రమ కలపస్వాధీనం

ఇళ్లపై దాడి చేసి నిల్వలపై ఆరా నిర్మల్‌,జనవరి14(జ‌నంసాక్షి): ఇటీవల పుల్గంపాండ్రి అడవుల్లో పెద్దపులి, నీలుగాయి వధతో అప్రమత్తమయిన అధికారులు..వన్య ప్రాణుల సంరక్షణ, కలప, ఇసుక అక్రమ రవాణాపై …

కందుల కొనుగోళ్లకు ఆటంకాలు లేవు

రైతులు ఆందోళనకు గురికావద్దు ఆదిలాబాద్‌,జనవరి 7 (జ‌నంసాక్షి): కందుల కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకాలు లేవని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ …

పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఆదిలాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం చేశారు.  మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు ఈ నెల 7 …

సేంద్రియ వ్యవసాయంతో మేలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): సాధారణ పంటలు పండించేందుకు జైకా నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తామని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ అధికారులు చెప్పారు. వివిధ రకాల పంటలు పండించడంలో ఆయకట్టు రైతులకు …

రైతులకు ఇక తిరుగు ఉండదు

ప్రాజెక్టులు పూర్తయితే నీటి సమస్య రాదు: జోగు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): వచ్చేది రైతునామ సంవత్సరమని మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే  జోగు రామన్న అన్నారు. రైతులకు ఇప్పటికే  24 గంలట కరెంట్‌ …

పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ఆసిఫాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి):కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో సవిూప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్‌ నాయక్‌ సూచించారు.  కొత్తపల్లి సెక్షన్‌ …