Main

చివరి రోజు పరిషత్‌ ప్రచార ఉధృతం

అన్ని పార్టీల నేతలు ఉదయమే ప్రజలతో పలకరింపులు గ్రామాల్లో జోరుగా ర్యాలీలతో ముగింపు ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): చివరి రోజు కావడంతో శనివారం వివిధ పార్టీల నేతలు ఉదయమే ప్రచారాంలోకి …

కాసులు రాలుస్తున్న ఇసుక వ్యాపారం

ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. రేయింబవళ్లు ఇసుక …

అరుదైన వృక్షజాతులకు మళ్లీ జీవం

హరితహారం కోసం నర్సరీల్లో పెంపకం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన అంతరించిపోతున్న  మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెపంకం …

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు …

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  …

అన్ని పార్టీల్లోనూ పరిషత్‌ వేడి

పోటీ కోసం ఆశావహుల సందడి టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ కాంగ్రెస్‌, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు అందరికీ …

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

అధికార అభ్యర్థి నగేశ్‌కు గట్టి పోటీ ఇస్తున్న నేతలు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు ముందస్తు ప్రచారాన్ని చేపట్టింది. …

తెలంగాణకు బిజెపి చేసింది శూన్యం

ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు: మంత్రి ఆదిలాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరానికి నిధులివ్వలేదని …

కాంగ్రెస్‌లో తీవ్ర నిరసనలు

టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రభావితం చేస్తాయన్న భావన భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి ఆదిలాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తీవ్రం అయ్యింది. …

గిరిజన సంక్షేమానికి చర్యలు

నిర్మల్‌,మార్చి19(జ‌నంసాక్షి):  గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటిడిఎ పివో అన్నారు. పీటీజీల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 58 సంవత్సరాలు …