Main

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  …

అన్ని పార్టీల్లోనూ పరిషత్‌ వేడి

పోటీ కోసం ఆశావహుల సందడి టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ కాంగ్రెస్‌, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు అందరికీ …

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

అధికార అభ్యర్థి నగేశ్‌కు గట్టి పోటీ ఇస్తున్న నేతలు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు ముందస్తు ప్రచారాన్ని చేపట్టింది. …

తెలంగాణకు బిజెపి చేసింది శూన్యం

ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు: మంత్రి ఆదిలాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరానికి నిధులివ్వలేదని …

కాంగ్రెస్‌లో తీవ్ర నిరసనలు

టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రభావితం చేస్తాయన్న భావన భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి ఆదిలాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తీవ్రం అయ్యింది. …

గిరిజన సంక్షేమానికి చర్యలు

నిర్మల్‌,మార్చి19(జ‌నంసాక్షి):  గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటిడిఎ పివో అన్నారు. పీటీజీల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 58 సంవత్సరాలు …

14న టిఆర్‌ఎస్‌ సన్నాహక సభ

భారీగా ఏర్పాట్లు చేస్తున్న శ్రేణులు 16సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతామన్న ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈనెల 14న టీఆర్‌ఎస్‌ పార్టీ …

జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత

అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతన్నాయి.  జిల్లాలో నాలుగైదు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. చలికాలం ముగుస్తుండడంతో ఎండాకాలం ప్రభావం ప్రారంభమైంది. …

పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నా

22న పార్లమెంటరీ నియోజకవర్గ భేటీ ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): గతంలో పనిచేసిన ఎంపిలు ఎవరు కూడా జిల్లా అభివృద్దికి పెద్దగా పనిచేయలేదని ఏఐసీసీ సభ్యుడు …

బీజేపీలో పోటీ చేసే నాయకులపై స్పష్టత కరవు

ఆదిలాబాద,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బిజెపి పార్లమెంట్‌ ఎన్‌ఇనకలకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు. కనీసంగా వచ్చే ఎన్‌ఇనకల కోసంమందే …