Main

నగేష్‌కు మళ్లీ టిక్కెట్‌ దక్కేనా?

పోటీలో ముందున్న రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి గోండు తెగకు చెందిన ప్రస్తుతం ఎంపీ గోడం నగేష్‌ మళ్లీ రంగంలో …

మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. …

మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని …

బాసరలో వసంతపంచమి ఉత్సవాలు ప్రారంభం

భారీగా ఏర్పాట్లుచేసిన ఆలయ అధికారులు అక్షరాభ్యాసాలకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్మల్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గణపతి …

రెండు ఎంపి స్థానాలల్లో తిరుగులేని టిఆర్‌ఎస్‌

పెద్దపల్లి సీటు వివేక్‌కు ఖాయమంటున్న నేతలు ఆదిలాబాద్‌ స్థానం మళ్లీ గోడం నగేశ్‌కు దక్కేనా? జిల్లాలో మారుతున్న రాజకీయం రాజకీయ పదవిపై ఆశగా వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లోక్‌సభ …

ఏజెన్సీని వణికిస్తున్న చలిపులి

దట్టంగా పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు చలితీవ్రతతో ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): చిలికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణుకుతోంది. శీతల గాలులతో ఎముకలు కొరికేస్తుంది. దీనికి తోడు దట్టంగా …

బోధనేతర విధులకు టీచర్లను దూరంగా ఉంచాలి

నిర్మల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్‌ పూర్తి కాదని అన్నారు. అలాగే ఉపాధ్యాయ పోస్టులు …

ఉమ్మడి జిల్లాలో నారీభేరీ

అత్యధిక స్థానాల్లో మహిళా సర్పంచ్‌లే ఆదిలాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నారీభేరి మోగింది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో కాకుండా జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు సత్తా చాటారు. …

సింగరేణిలో 15శాతం వృద్దిరేటు

మరింత ఆశాజనక ఉత్పత్తి కోసం యత్నాలు ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్న దని సింగరేణి అధికారులు అన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహంతో గతంలో సింగరేణిలో …