Main

ఉమ్మడి జిల్లాలో ప్రచార ¬రు

పథకాలతో ఆకట్టుకుంటున్న అభ్యర్థులు మరోమారు గెలిపించాలంటూ ఓటర్లకు వినతి ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతోంది. ఓ వైపు మంత్రులు మరోవైపు …

పేదల సంక్షేమమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

ఇంటింటా ప్రచారంలో రేఖానాయక్‌ నిర్మల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రతి నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మహకూటమి నాయకులు వస్తున్నారనీ, వారిని నమ్మవద్దని ఖానాపూర్‌ …

కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలు పడలేకే..  ముందస్తుకెళ్లాం

– 58ఏళ్ల పాలన ఒకవైపు, నాలుగేళ్ల పాలన ఒకవైపుంది – రెండింటికీ బేరీజు వేసుకొని ఓటేయండి – హైదరాబాద్‌ను కట్టానంటున్న బాబు.. 24గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదు? – …

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం

– రాష్ట్రం వస్తుందని తొలుత ఎవ్వరూ నమ్మలేదు – 24గంటల విద్యుత్‌ ఇస్తామంటే జానారెడ్డే విమర్శించారు – నాలుగేళ్లలో అన్నింటిని అధిగమించాం – ఏంచేశావని అమిత్‌షా, మోదీ …

చంద్రబాబును నమ్మకుంటే నట్టేట మునిగినట్లే

కరెంట్‌ కష్టాలకు ఆయనే ఆద్యుడు మహాకూటమితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): చంద్రబాబు హాయంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవించారని, …

చాపకింద నీరులా అసమ్మతి నేతల చర్యలు

అధికారిక అభ్యర్థలను వెన్నాడుతున్న భయం ఎన్నికల నాటికి మరింత తీవ్రం అవుతుందనే ఆందోళన ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): అనేకప్రాంతాల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. కొందరు …

మళ్లీ చిత్తవుతున్న పత్తిరైతు

ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు ఆదిలాబాద్‌/వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్‌లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. …

జిల్లాలో పదిసీట్ల కోసం కాంగ్రెస్‌ పట్టు

పొత్తుల కోసం గెలిచే సీట్లు వదులుకోవద్దని హితవు కూటమి సీట్లు ఖరారు కాక నేతల్లో ఆందోళన ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో విపక్షాల రాజకీయం రసకందాయంలో పడింది. కూటమి …

ప్రచారంలో జిల్లా నేతల దూకుడు

నేటి సమావేశంలో అధినేత కెసిఆర్‌కు సమాచారం ఆదిలాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ నేతలు దూకుడుగా సాగుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. తెలంగాణలో అమలవుతన్న …

పత్తి రైతులను తక్షణం ఆదుకోవాలి: సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పత్తిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న పంటనంతా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. తేమ తదితర …