Main

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కాళరాత్రి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం  కాత్యాయినీ రూపంలో కనిపించిన జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం …

బాసరకు అదనపు బస్సులు

తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ ఏర్పాట్లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  విజయదశమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను అదనంగా …

నేటినుంచి పత్తి కొనుగోళ్లు

దసరా తరవాత మిగా ప్రాంతాల్లో ఏర్పాట్లు రైతులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రా రంబిస్తున్నట్లు …

సూర్యకిరణ్‌ రాకతో మారనున్న ముఖచిత్రం

బెల్లంపల్లిపై పట్టువీడనున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు? ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కూడా …

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌

రాహుల్‌ పర్యటనతో మారనున్న రాజకీయం వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. …

టీఆర్‌ఎస్‌ హయాంలోనే..  యువతకు ప్రాధాన్యత

– నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది – మరోసారి ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణగా నిలుపుతాం – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్న …

తేమలేకుండా పత్తిని మార్కెట్‌కు తీసుకుని రావాలి

ఆరబెట్టిన తరవాతనే పత్తిని  కొనుగోలు చేస్తాం ఆదిలాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు తమ పత్తిని ఆరబెట్టుకొని మార్కెట్‌ యార్డుకు తీసుకరావాలని మార్కెటింగ్‌ ఏడీ శ్రీనివాస్‌ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు …

బాసరలో వైభవంగా ప్రారంభమైన.. దసరా ఉత్సవాలు

– కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి – శైలపుత్రిగా దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న …

బాసరలో నేటినుంచి ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగనున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇస్తున్నారు. ఈ …

గాందీ మార్గంలో తెలంగాణలో కెసిఆర్‌ అడుగులు

గ్రామస్వరాజ్యం దిశగా కార్యక్రమాలు నివాళి అర్పించిన మంత్రులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అహింసే ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రులు అల్లోల …